mt_logo

డౌట్ లేదు 95 నుండి 105 స్థానాల్లో గెలుస్తున్నాం: మంత్రి హరీశ్ రావు

డౌట్ లేదు 95 నుండి 105 స్థానాల్లో గెలుస్తున్నాం అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. గజ్వేల్ మీటింగ్‌లో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. మీ అందరి ఉత్సాహం…

బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్

జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో  చేరారు. తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి…

బీఆర్ఎస్ తెలంగాణకు ఏ టీం.. అవ్వల్ దర్జా టీం: మంత్రి కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్‌లో చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఉద్యమకారుడు, భువనగిరి కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణ…

కాంగ్రెస్ నేతలు తెలంగాణకు బంధువులు కాదు, ప్రజలను పీడించే రాబంధులు: మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్ నేతలు లంగాణకు బంధువులు కాదు, ప్రజలను పీడించే రాబంధులని అన్నారు మంత్రి హరిశ్ రావు. అలాగే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఫైర్…

ఇవి తెలంగాణ ద్రోహులు.. తెలంగాణ ప్రేమికులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు: ఎమ్మెల్సీ కవిత

కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హత ప్రియాంక గాంధీకి లేదు నెహ్రూ బిడ్డ ఇందిరా గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ బిడ్డ ప్రియాంక గాంధీ కుటుంబ పాలన…

కరప్షన్‌కు కేరాఫ్ కాంగ్రెస్: మంత్రి కేటీఆర్

కాంగ్రెస్ బస్సుయాత్ర… తుస్సుమనడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్.  సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అని తెలిపారు. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక, గత పదేళ్ల కాలంలో, గిరిజన…

ముంచిన కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణ ఆగమాగం: సీఎం కేసీఆర్

కాంగ్రెస్ దద్దమ్మల మాటలు నమ్మకండి పాలమూరు పాలుగారే బంగారు తునకగా మారుతుంది ముంచిన కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణ ఆగమాగం అవుతాడన్నారు సీఎం కేసీఆర్ జడ్చర్ల ఆశీర్వాద సభలో …

కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు, అరిగోస తప్పదు: సీఎం కేసీఆర్

కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు తప్పవన్నారు సీఎం కేసీఆర్. మేడ్చల్ ‘ప్రజా ఆశీర్వాద సభ’ లో సీఎం మాట్లాడుతూ.. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మేడ్చల్ జిల్లా ఏర్పాటు…

రాహుల్ గాంధీ ఎలక్షన్ గాంధీగా పేరు మార్చుకోవాలి: ఎమ్మెల్సీ కవిత

ఎన్నికల వచ్చినప్పుడు మాత్రమే రాహుల్ గాంధీ వచ్చి మాటలు చెప్పి వెళ్ళిపోతారు నిజామాబాద్‌కు వస్తున్న రాహుల్ కు స్వాగతం…. అంకాపూర్ చికెన్ రుచిని చూడండి, డిచ్పల్లి రామాలయాన్ని…

ప్రవళిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా తగిన శిక్ష పడేలా చూస్తాం: మంత్రి కేటీఆర్

ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన యువతి మర్రి ప్రవళిక కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆఆర్‌ను నేడు కలిశారు. ప్రవళిక తల్లిదండ్రులకు, కుటుంబానికి…