వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమంపై గురువారం అన్ని రాష్ట్రాల పరిశ్రమల శాఖా మంత్రులతో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు.…
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సహా వ్యవసాయాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రశంసించింది. రాష్ట్రంలో అమలుచేస్తున్న రైతుబంధు, రైతు సమన్వయ సమితిలను కేంద్ర…
ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యకారుల ముఖాల్లో సంతోషం నింపారని, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ధృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి…
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేకుండా…
గిరిజన తెగల విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రాథమిక విద్యను తమ తెగలకు సంబంధించిన భాషల్లోనే చదువుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1,426…
By: శ్రీధర్ రావు దేశ్ పాండే, (ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేకాధికారి) ప్రొఫెసర్ బియ్యాల జనార్ధన్ రావు స్మారకోపన్యాసం (27 ఫిబ్రవరి, 2020) ఐదేండ్లలో సాగునీటి రంగంలో తెలంగాణ…
– తెలంగాణలో అడవుల పునరుద్ధరణకు సమగ్ర కార్యాచరణ – అటవీ సంరక్షణ, పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రభుత్వ కృషి – అటవీ ప్రాంత ప్రకృతి పునరుద్ధరణ-జాతీయ, అంతర్జాతీయ…