అసెంబ్లీ సమావేశాలు మార్చి మొదటివారంలో ప్రారంభం కానున్నట్లు, రెండో వారంలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. మార్చి 31 లోగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్…
బడ్జెట్ బిల్లుకు శాసనసభ, శాసనమండలిలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, ఎంఐఎం, వైసీపీ పార్టీలు మద్దతు తెలిపాయి. బిల్లు ఆమోదం పొందగానే సభను రేపటికి…
శనివారంతో ముగియాల్సిన శాసనసభా సమావేశాలు మరో వారంపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీ సమావేశాలను ఈనెల 29 వరకు…
నాలుగోరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, తెలంగాణ బలహీన వర్గాలకు నిలయమని, బలహీనవర్గాల క్షేమమే…
శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం కేసీఆర్ రైతుల రుణాలపై వివరణ ఇస్తుండగా టీడీపీ సభ్యులు మధ్యలో అడ్డుతగిలి గందరగోళం సృష్టించారు. దీనిపై మండిపడ్డ సీఎం మాట్లాడుతూ, సభను…
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం రూ. 17 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నామని శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన…
అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ ప్రారంభం అవ్వగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి మాట్లాడుతూ, చర్చ ప్రారంభించడం మంచిదని, అందరూ కలిసికట్టుగా తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని, పరస్పరం సమన్వయం…
శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ఆటంకం కలిగిస్తున్న 10మంది టీడీపీ…