mt_logo

గవర్నర్ తో భేటీ అయిన సీఎం కేసీఆర్..

ఈనెల 23 నుండి శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం రాత్రి గవర్నర్ నరసింహన్ తో రాజ్ భవన్…

మార్చి 31 లోపు బడ్జెట్ ఆమోదం తప్పనిసరి..

అసెంబ్లీ సమావేశాలు మార్చి మొదటివారంలో ప్రారంభం కానున్నట్లు, రెండో వారంలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. మార్చి 31 లోగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్…

బడ్జెట్ బిల్లుకు ఆమోదం తెలిపిన శాసనసభ..

బడ్జెట్ బిల్లుకు శాసనసభ, శాసనమండలిలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, ఎంఐఎం, వైసీపీ పార్టీలు మద్దతు తెలిపాయి. బిల్లు ఆమోదం పొందగానే సభను రేపటికి…

ఈనెల 29 వరకు పొడిగింపబడ్డ అసెంబ్లీ సమావేశాలు

శనివారంతో ముగియాల్సిన శాసనసభా సమావేశాలు మరో వారంపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీ సమావేశాలను ఈనెల 29 వరకు…

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

నాలుగోరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, తెలంగాణ బలహీన వర్గాలకు నిలయమని, బలహీనవర్గాల క్షేమమే…

టీడీపీ సభ్యులు చెప్పేవన్నీ బాబు మాటలే – కేసీఆర్

శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం కేసీఆర్ రైతుల రుణాలపై వివరణ ఇస్తుండగా టీడీపీ సభ్యులు మధ్యలో అడ్డుతగిలి గందరగోళం సృష్టించారు. దీనిపై మండిపడ్డ సీఎం మాట్లాడుతూ, సభను…

మూడవరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం రూ. 17 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నామని శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన…

స్పీకర్ అధ్యక్షతన ఫ్లోర్ లీడర్స్ సమావేశం

శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన ఆయా ఫ్లోర్ లీడర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ పై చర్చ జరుగగా, ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రులు…

శాసనసభలో బడ్జెట్ పై చర్చ ప్రారంభం..

అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ ప్రారంభం అవ్వగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి మాట్లాడుతూ, చర్చ ప్రారంభించడం మంచిదని, అందరూ కలిసికట్టుగా తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని, పరస్పరం సమన్వయం…

టీడీపీ సభ్యుల సస్పెన్షన్..

శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ఆటంకం కలిగిస్తున్న 10మంది టీడీపీ…