హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పడే సామాజిక పింఛన్ల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. పంట రుణాల…
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏపీ వేసిన కేసును కృష్ణా ట్రిబ్యూనల్ కొట్టివేయడం పట్ల వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది…
హైదరాబాద్: 2023 సంవత్సరానికి చేపట్టిన ఓటర్ల జాబితా రెండవ సవరణలో అభ్యర్థనలు, అభ్యంతరాల స్వీకరణ ఘట్టం ఈ రోజు(సెప్టెంబరు 19)తో ముగిసింది. అర్హులైన పౌరులు కొత్త ఓటర్లుగా…
వ్యవసాయం, పారిశ్రామికం, ఐటీ, విద్యుత్తు.. ఇలా ఏ రంగం తీసుకొన్నా తెలంగాణ అన్ని రంగాల్లోనూ దేశంలోనే నంబర్ వన్గా ఉన్నది. సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రంలోని మూలమూలకూ…
సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్లో 100 డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభించి, 350 మంది గృహ లక్ష్మి లబ్ధిదారులకు పట్టాలను మంత్రి హరీష్ రావు పంపిణీ…
ఎమ్ఎన్జే ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టంతో పాటు లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన…