ఉమ్మడి రాష్ట్రంలో పురుగుల అన్నం- స్వరాష్ట్రంలో సన్నబియ్యం!
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం పథకంపై రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ సంఘాల నేతలు, అన్నిపార్టీల రాజకీయ నేతలు ఈ పథకం…

