ఆగస్ట్ 26 వరకు రిజిస్ట్రేషన్ అయిన అక్రమ లే అవుట్లలోని ప్లాట్లను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినందున ఆ దిశగా చర్యలు చేపట్టాలని రంగారెడ్డి…
రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం పూర్తిగా చెల్లించాలని ప్రధాని నరేంద్ర మోడీకి మంగళవారం ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు లేఖ రాశారు. కేంద్రం రుణం తీసుకుని రాష్ట్రాలకు…
తెలంగాణలో అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆగస్ట్ 26 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి లే అవుట్ క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్)కు అవకాశం కల్పిస్తున్నట్లు…
ఈ రోజు హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలపై దివ్యాంగుల సంక్షేమం కార్పొరేషన్ అధికారులతో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రివ్యూ మీటింగ్…
సెప్టెంబర్ 1 నుండి విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆన్ లైన్ విద్య ద్వారా పాఠాలు బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది.…