mt_logo

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ పై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అంశాలపై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ కొద్దిసేపటి క్రితం సమావేశం అయ్యింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…

తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి వెంటనే నోటిఫికేషన్లు…

ఎంతమందికైనా సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది- కేసీఆర్

భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్…

కోవిడ్ పునరావాస కార్యక్రమాలకే ఎంపీ ల్యాడ్స్ నిధులు- కేకే

కోవిడ్ పునరావాస కార్యక్రమాలకే ఎంపీ ల్యాడ్స్ నిధులు ఖర్చు చేయాలని ఎంపీ కేశవరావు స్పష్టం చేశారు. ఎంపీలు, మంత్రుల జీతాల కోత బిల్లుపై శుక్రవారం రాజ్యసభలో ఆయన…

ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ!!

రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు 967 ఉండేవి. మిషన్ భగీరథను విజయవంతంగా అమలు చేయడంతో ఇవాళ రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు లేవని…

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై మంత్రి కేటీఆర్ సమీక్ష..

జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న హౌసింగ్ కార్యక్రమాల పైన హౌసింగ్ శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ సమీక్షా…

ఎల్ఆర్ఎస్ సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

బుధవారం శాసనసభా సమావేశాల్లో ఎల్ఆర్ఎస్ పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ జీవో 131 ని సవరిస్తామని, ఇందుకోసం వెంటనే ఉత్తర్వులు జారీ…

హైదరాబాద్ నంబర్ వన్!!- కేటీఆర్

గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతులపై మున్సిపల్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ శాసనసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..…

కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వడం సాధ్యం కాదు.. నిరంజన్ రెడ్డి

శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రైతుబంధు పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖామంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని కౌలుదారులకు రైతుబంధు ఇవ్వడం కుదరదని, ఇదే విషయాన్ని సీఎం…

పర్యాటక కేంద్రంగా పీవీ జన్మస్థలం..

మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు జన్మించిన నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామాన్ని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా…