లోక్ సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రోఫెసర్ కోదండరాం మిగతా జేఏసీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. (more…)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న సీమాంధ్ర నేతలు మాట్లాడే మాటల్లో నిజం లేదని,వితండవాదం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. (more…)