తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొత్త భూసేకరణ చట్టం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తున్నది. భూసేకరణ, పునరావాస చట్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సచివాలయంలో సమీక్షా…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సచివాలయంలో ఉన్నతాధికారులతో భూసేకరణపై సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణకు అవసరమైన భూసేకరణ చట్టాన్ని రూపొందించాలని, భూసేకరణలో…
హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలైన నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు, జలవిహార్, తదితర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. హుస్సేన్ సాగర్ ప్రస్తుత పరిస్థితి, ప్రక్షాళనకై తీసుకోవాల్సిన…
రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, రేపటి తెలంగాణలో ఈ…
హుదూద్ తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టం వాటిల్లిన ఏపీ ప్రభుత్వానికి సాయం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం తన దాతృత్వాన్ని చాటుకుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తుఫాన్…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. గ్రిడ్ సర్వే పనులకోసం రూ.105 కోట్లు…
వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, ఐటీ మంత్రి కేటీఆర్, ఇతర…