mt_logo

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు – కేటీఆర్

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, విద్యుత్ సమస్యలతో ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు భూమిపూజ చేసిన…

ఎంత తెచ్చినా చాలట్లే

-గతం కంటే గణనీయంగా పెరిగిన విద్యుత్ వినియోగం -వర్షాభావం, హుదూద్ ప్రభావంతో మరింత పెరిగిన కష్టాలు -పంటలు కాపాడేందుకు సర్కారు ప్రత్యేక కృషి.. -20 మి.యూ. అదనంగా…

టీఎస్ ఆర్టీసీపై సీఎం వరాల జల్లు

-తక్షణం 500 బస్సులకు రూ.150 కోట్లు -అద్దె బస్సులపై వ్యాట్ తగ్గింపునకు సానుకూలత -హైదరాబాద్‌కు మరో ఈడీ, ఇద్దరు ఆర్‌ఎంలు -బస్సుల రంగు, లోగోల మార్పునకు ఆదేశం…

కార్టూనిస్ట్ పామర్తి శంకర్ ను అభినందించిన సీఎం కేసీఆర్

పోర్చుగల్ కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ప్రపంచస్థాయిలో ప్రతి ఏటా ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు ఇచ్చే గ్రాండ్ ప్రిక్స్ అవార్డు ఈ సంవత్సరం…

ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ విద్యుత్ ఇస్తున్నాం – హరీష్ రావు

ప్రజలను, రైతులను ప్రతిపక్షాలు మభ్య పెడుతున్నాయని, ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ విద్యుత్ ఇస్తున్నామని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రైతులకు సరిపడా…

ఆహార భద్రత కార్డుల జారీకి గడువుతో సంబంధం లేదు – కేటీఆర్

పెన్షన్లు, ఆహార భద్రత కార్డుల జారీ నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అని, గడువుతో సంబంధం లేదని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సంక్షేమ…

60 ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నారు – జగదీష్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధి జరగకుండా 60 ఏళ్లుగా ఆంధ్రా పాలకులు కుట్రలు చేశారని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం…

తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్

బుధవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ తో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను…

లిటిగేషన్ చక్రవర్తులు

కోర్టు కేసులలో నలుగుతున్న ప్రభుత్వ భూముల విలువ రూ.5 లక్షల కోట్ల పైమాటే. కేసులలో ప్రభుత్వం విజయంసాధిస్తే బంగారు తెలంగాణ కాదు.. వజ్రాల తెలంగాణ సాధించగలుగుతాం.. రాష్ట్ర…

సాగర్ ప్రక్షాళనకు శ్రమదానం – కేసీఆర్

బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నెక్లెస్ రోడ్డు వద్ద జలాశయంలోకి కలుషిత నీరు రావడం వల్ల…