వరంగల్ జిల్లాలో మీడియాతో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ అనుకోని సమయంలో అనుకోని విధంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే డిప్యూటీ సీఎం అయ్యానని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం…
హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో ఉద్యాన ప్రదర్శన – 2015ను సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉద్యాన పంటలు అభివృద్ధి…
అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తుందని గవర్నర్ నరసింహన్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో…
తెలంగాణకు రోజుకో అన్యాయం చేస్తూ కేంద్రానికి తప్పుడు లేఖలు రాస్తున్నారని, ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో పర్యటిస్తారని మంత్రి హరీష్ రావు ఏపీ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం…
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అతిపెద్ద ఐటీ ఇంక్యుబేటర్ ఏర్పాటు పనులకు శుక్రవారం గచ్చిబౌలిలోని ఐఐఐటీ క్యాంపస్ ఆవరణలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భూమిపూజ…
స్వైన్ ఫ్లూ వ్యాధిని అరికట్టేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. వచ్చే ఐదేళ్లకు సరిపడా మందులు…
హైటెక్స్ లో ఈరోజు 66వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును ఉపముఖ్యమంత్రి రాజయ్య, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పారిశ్రామిక శాఖ మంత్రి జూపల్లి…
ప్రస్తుతం ఉన్న అమ్మహస్తం పథకాన్ని రద్దుచేసి దాని స్థానంలో మరో పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేవలం రూ.185 కే తొమ్మిది వస్తువులు అంటూ ప్రవేశపెట్టిన…
నీళ్ళు దోచుకోవడంలో ఇన్నాళ్ళూ చాటుమాటుగా వ్యవహరించిన ఏపీ సర్కార్ ఇప్పుడు బహిరంగంగానే కృష్ణ నీళ్లన్నీ మరల్చుకునే కుట్రలు చేస్తుంది. నాగార్జున సాగర్ కుడి కాల్వను, మొత్తం ఉన్న…