mt_logo

ధర్మపురి ఇథనాల్ పరిశ్రమ స్థల సన్నద్ధత బాధ్యతలు టీఎస్ఐఐసీకి : మంత్రి కేటీఆర్

ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూర్‌ మండల పరిధిలో ప్రఖ్యాత క్రిభ్‌కో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఇథనాల్‌ పరిశ్రమ సన్నద్ధతకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్…

తెలంగాణలో 250 కోట్లు పెట్టుబడి పెట్టనున్న వన్ మోటో

వన్ మోటో సంస్థ తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. వన్ మోటో సంస్థ 250 కోట్ల పెట్టుబడి పెట్టడం సంతోషంగా…

బధిర ఛాంపియన్ కు ఆర్థిక సహాయం అందివ్వనున్న మంత్రి కేటీఆర్

అవసరమైన చోట తక్షణమే తన ఆపన్నహస్తం అందించే రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ మరోమారు తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. అనేక అంతర్జాతీయ వేదికల మీద పథకాలు…

రైతుబంధు పథకం ప్రపంచంలోనే వినూత్నం : మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వ విజయకిరీటంలో వ్యవసాయ పథకాలు వజ్రాల్లాంటివని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సోమవారం అన్ని జిల్లాల డీఏఓలు, వ్యవసాయ శాఖ…

పల్లెప్రగతి రాష్ట్రాన్ని మొదటిస్థానంలో నిలిపింది : మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని ప్రతి గ్రామంలో అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం వలన గ్రామీణాభివృద్ధిలో కొత్త శకం ఆరంభమైందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్…

కేంద్ర నిబంధనలు ఉల్లంఘన.. బండి సంజయ్ అరెస్ట్

జాగరణ దీక్షకు పూనుకొని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన కరోనా నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌ను పోలీసులు ఆదివారం…

తల్లిదండ్రులంతా విధిగా పిల్లలకు వాక్సిన్ వేయించండి : మంత్రి హరీష్ రావు

రాష్ట్రంలో 15-18 ఏళ్ల పిల్లలకు తల్లిదండ్రులంతా కరోనా వ్యాక్సిన్ వేయించాలని కోరారు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్ బంజారాహిల్స్​ పీహెచ్​సీలో 15-18 ఏళ్ల…

తెలంగాణకు మరో బుల్లెట్ ట్రైన్… బెంగుళూర్-హైదరాబాద్

తెలంగాణకు మరో బుల్లెట్ ట్రైన్ రాబోతోంది. ఇప్పటికే ముంబై-పూణే-హైదరాబాద్ కారిడార్లో బుల్లెట్ రైలు మార్గం నిర్మాణ పనులకు సిద్దమవబోతుండగా… ఇపుడు తాజాగా బెంగుళూర్ నుండి హైదరాబాద్ వరకు…

కేటీఆర్ పిలుపు మేరకు ఊరూరా ఎడ్లబండ్ల ర్యాలీ సంబురాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం ద్వారా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్లు జమచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల…

ఆదిలాబాద్ సీసీఐ రీఓపెన్ చెయ్యండి : కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) యూనిట్‌ పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణలోనేకాదు…