గత నెల జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన వార్డు కార్యాలయ వ్యవస్థ పైన పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్…
రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రానున్నాయి. కాలేజీలకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల్, నారాయణపేట, ములుగు,…
మంత్రి కేటీ రామారావు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ యొక్క వార్షిక నివేదిక 2022-23 మరియు అర్బన్ తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై పదేళ్ల (2014-2023) నివేదికను బుధవారం…
హైదరాబాద్ నానక్రాంగూడలో సెల్లాంటిస్ డిజిటల్ హబ్ ఆఫీస్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆటోమొబైల్ రంగం కూడా ఇప్పుడు కంప్యూటర్ ఓరియెంటెడ్ డిజైన్స్ ద్వారా…
ట్యాలెంట్ ఉన్న పిల్లలకు తెలంగాణాలో కొరతలేదని, ప్రపంచంతో పోటీపడే సత్తా మనకు ఉంది, రిసోర్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ ఎదిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలో…
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మానసపుత్రికగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి మారుమూల పల్లెకు ఈ పథకం ద్వారా పైపు…
రాజ్యసభ సభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ మంగళవారం ( జూలై 4) హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసారు.…
ఫార్మా హబ్ గా పేరుగాంచిన తెలంగాణకు ఫార్మా కంపెనీల నుంచి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా ఆరిజెన్ ఫార్మా సంస్థ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర…