mt_logo

9 ఏళ్లలో మైనారిటీల అభ్యున్నతికి రూ. 10 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ సర్కార్

–9 ఏళ్లలో  2 లక్షల 68 వేల మందికి షాది ముబారక్ పథకం క్రింద పెళ్లిళ్లకు రూ. 2,258.17 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది హైదరాబాద్:  రాష్ట్రంలో…

సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల ఐలమ్మ: సీఎం కేసీఆర్

చిట్యాల ఐలమ్మ  జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా ముఖ్యమంత్రి  సందేశం ఇచ్చారు.  నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల (చాకలి) ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, …

బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం: ఎమ్మెల్సీ కవిత: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణకు వచ్చే ముందు ప్రధాని మోడీ హామీలు అమలు చేయాలి కాళేశ్వరానికి జాతీయ హోదా, నిజామాబాద్‌లో పసుపు బోర్డు , బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మరియు విభజన…

తమిళిసై నిర్ణయం అప్రజాస్వామికం: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

–ప్రభుత్వం నామినేట్ చేసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను రిజెక్ట్ చేసిన గవర్నర్ తమిళిసై తీరుపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం…

తెలంగాణలో త్వరలో ఏయిర్ అంబులెన్సులు: మంత్రి హరీశ్ రావు

రవీంద్ర భారతి వేదికగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ పదేళ్ల ప్రగతి నివేదిక ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు విడుదల చేశారు. ఇదే వేదికగా 310 మంది…

నేడు దుర్గంచెరువు ఎస్టీపీని ప్రారంభించనున్న కేటీఆర్.. 100% మురుగునీటిని శుద్ధి చేసే దిశగా హైదరాబాద్ అడుగులు

సెప్టెంబర్ 25న దుర్గంచెరువు ఎస్టీపీని ప్రారంభించనున్న పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఏర్పాట్లు పూర్తి చేసిన జలమండలి అధికారులు సీఎం కేసీఆర్ నాయకత్వంలో విశ్వనగరంగా రూపొందుతున్న…

మ‌హిళ‌ల‌కోసం అది చేస్తాం.. ఇది చేస్తామ‌ని మ‌హిళా బిల్లుకే మ‌ద్ద‌తివ్వ‌ని టీకాంగ్రెస్‌.. అతివ‌ల‌ ఫైర్‌!

తెలంగాణ‌లోని మ‌హిళ‌ల ఓట్ల‌ను దండుకొనేందుకు కాంగ్రెస్ నేత‌లు స‌రికొత్త ప‌థ‌కాల‌తో ముందుకొచ్చారు. ఇటీవ‌ల ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ స‌మ‌క్షంలో ఆరు గ్యారంటీల పేరుతో ఓ…

రూ.168 కోట్లతో హైదరాబాద్‌లో మూసి, ఈసా నదులపై 5 బ్రిడ్జిలు     

మూసీ, ఈసా నదులపై ఫోర్ లైన్ బ్రిడ్జిలు   సోమవారం (25వ తేదీన) శంకుస్థాపన చేయనున్న మున్సిపల్ మంత్రి కేటీఆర్  హైదరాబాద్:  రాజధాని నగర పౌరులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న…

తెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానంపైన ప్రసంగించాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు అందిన ప్రతిష్టాత్మక ఆహ్వానం

ప్రపంచ వేదికపై తెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానం ఈ సంవత్సరం అమెరికాలో జరగనున్న నార్మన్ బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కేటీఆర్‌కు ఆహ్వానం తెలంగాణ వ్యవసాయ…

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

350 కోట్ల పెట్టుబడి.. 1000 మందికి పైగా ఉపాధి ఈ నెల 28 తేదిన కంపెనీ తయారీ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం  కంపెనీ పెట్టుబడిని ఆహ్వానించిన మంత్రి…