mt_logo

ప్రకృతిని మనం కాపాడితే, ప్రకృతి మనల్ని కాపాడుతుందనే సత్యాన్ని మరవద్దు : సీఎం కేసీఆర్

సృష్టికి మూలమైన ప్రకృతిని పదిలంగా కాపాడుకున్నప్పుడే భవిష్యత్ తరాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రపంచ పర్యవారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని  కోకాపేట్ లోని హైదరాబాద్ మెట్రోపాలిటన్…

భారత్ భవన్ లో  సమగ్రమైన సమస్త సమాచారం : సీఎం కేసీఆర్

ప్రజల చేత ఎన్నుకోబడిన  ప్రజాస్వామిక ప్రభుత్వాలకు  రాజకీయ  పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. భావి భారత నిర్మాతలుగా …

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని మొక్కను నాటిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్, జూన్ 5: అవనిపై  మానవ మనుగడకు ముఖ్యమైనపర్యావరణాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా ఎంతో కృషి చేస్తోంది. ఈ రోజు ప్రపంచ పర్యావరణ…

ఐటీ ఎగుమతుల వృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణ – రూ. 2,41,275 కోట్లకు చేరిన ఐటీ ఎగుమతులు

హైదరాబాద్, జూన్ 5:  ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోంద‌ని, ఈ రంగంలో ఎంతో పురోగ‌తి సాధించామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.…

తెలంగాణ ఐటీ శాఖ ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి కే. తారక రామారావు

తెలంగాణ ఐటీ శాఖ ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి కే. తారక రామారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో తెలంగాణ…

ద‌ళిత బంధు ల‌బ్ధిదారుడికి దళిత ర‌క్ష‌ణ నిధితో ద‌న్ను.. సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచ‌న‌

76 కోట్లతో దళిత రక్షణ నిధి ఏర్పాటు నియోజకవర్గాలవారీగా ప్రత్యేక ఖాతాలు ద‌ళిత‌వాడ‌ల్లో ద‌రిద్రాన్ని పార‌దోలి..ద‌ళిత బిడ్డ‌లంద‌రూ సొంత కాళ్ల‌పై నిల‌బడేలా చేయాల‌నే గొప్ప సంక‌ల్పంతో సీఎం…

హ‌రిత‌న‌గ‌రం..మ‌న హైద‌రాబాద్‌.. చారిత్ర‌క న‌గ‌రంలో ప‌రిఢ‌విల్లుతున్న ప‌చ్చ‌ద‌నం

అవ‌కాశం ఉన్న ప్ర‌తిచోటా మొక్క‌ల పెంప‌కం మ‌హాన‌గ‌రంలో అనూహ్యంగా పెరిగిన గ్రీన్ క‌వ‌ర్‌ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌కు రాష్ట్ర స‌ర్కారు ప్రాధాన్యం మహాన‌గ‌రమంటే.. కాంక్రీట్ జంగిల్‌..ఎటుచూసినా ఎత్తైన భ‌వ‌నాలు..…

అమ్మలాంటి సింగరేణిని కాపాడుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్ : ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ రాష్ట్రం వచ్చాకే సింగరేణి కార్మికులకు గొప్ప ఫలితాలు అందుతున్నాయి అమ్మలాంటి సింగరేణిని కాపాడుకున్న గొప్పతనం ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు వ్యతిరేకంగా అనేక…

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు 

 మెదక్, జూన్ 5: మెదక్ నియోజకవర్గం పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో నూతనంగా నిర్మించిన 56 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై…

ధరణి వద్దంటే అవినీతే రాజ్యమేలుతుంది: సీఎం కేసీఆర్

నిర్మల్: ఎవరైతే ధరణిని బంగాళాఖాతంలో ఏయమన్నరో వాళ్లని బంగాళాఖాతంలో యిసిరికొట్టాలె…  ఎవరైతే మల్లా వీఆర్వోలను, పట్వారీలను మల్ల మనల్ని పరేషాన్ చేయడానికి, మన భూములు గోల్ మాల్…