mt_logo

కాంగ్రెస్ పార్టీది భస్మాసుర హస్తం: మంత్రి హరీశ్ రావు

మంచిర్యాల జిల్లా, హాజీపూర్ మండలంలో 1 టీఎంసీల సామర్థ్యం గల రూ.80 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న పడ్తన్ పల్లి లిఫ్ట్  ఇర్రిగేషన్ ప్రొజెక్ట్‌కు ఆర్థిక,…

పదేళ్లలో అద్భుత ప్రగతి.. తెలంగాణ వ్యవసాయ శాఖ పదేళ్ల రిపోర్ట్

వ్యవసాయ రంగంలో గత పదేళ్ళలో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని తెలంగాణ వ్యవసాయ శాఖ నివేదిక రూపంలో విడుదల చేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. పంటల సాగు విస్తీర్ణం:…

ఇక మహిళా లోకానికి మంచిరోజులు- లండన్‌లో బ్రిడ్జ్ ఇండియా సమావేశంలో కల్వకుంట్ల కవిత

ఓబీసీ మహిళలకు కోటా కోసం పోరాటం కొనసాగుతుంది మహిళా బిల్లుకు కృషి చేసిన దేవే గౌడ, సోనియా, మోడీకి కృతజ్ఞతలు ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆరోగ్యంపై కూడా పట్టింపులేదు…

డబ్బు సంచులతో వచ్చిన వాళ్లకు కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటుంది: కంఠారెడ్డి తిరుపతి రెడ్డి

భారత రాష్ట్ర సమితి పార్టీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు సమక్షంలో మెదక్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి చేరారు. ఈ…

తెలంగాణ రాష్ట్రానికి 2800 కోట్ల పెట్టుబడి

రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన కేన్స్ టెక్నాలజీ సంస్థ పెట్టుబడితో 2000 ప్రత్యక్ష ఉద్యోగాలు కొంగరకలాన్‌లో ఫాక్స్ కాన్ పక్కనే రానున్న మరో ప్రపంచ…

Kaynes Technology to invest Rs. 2,800 cr in Telangana for semiconductor facility

Telangana is set to host Semiconductor OSAT and Compound Semiconductor facility by Kaynes Technology. The proposed facility by Kaynes Technology…

వచ్చే ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్.. కేసీఆర్ మాత్రం సిక్సర్ కొట్టడం ఖాయం: మంత్రి హరీశ్ రావు

జగిత్యాల జిల్లా కోరుట్లలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అయితే నేడు పోదాం పద…

కర్ణాటక అవినీతి సొమ్ముతో మోసం చేయాలని చూస్తున్నారు జాగ్రత్త: మంత్రి హరీశ్ రావు

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..…

బిచ్కుందలో 100 పడకల ఆసుపత్రి భవనానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన

బిచ్కుంద మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. డయాలసిస్…

నర్సింగ్ సిబ్బందికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తమ గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి పేరును ఉన్నతీకరించాలని నర్సులు ప్రభుత్వానికి…