mt_logo

మహారాష్ట్రలో 5 గ్యారంటీల కాంగ్రెస్ గారడీని ప్రజలు నమ్మలేదు: హరీష్ రావు

మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీ ప్రజలు నమ్మలేదు అని స్పష్టం అయ్యింది అని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్…

దేశ భవిష్యత్‌కు ప్రాంతీయ పార్టీలే బలమైన పునాదులని తేలిపోయింది: కేటీఆర్

మహరాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్‌కు ప్రాంతీయ పార్టీలే గట్టి పునాదులన్న సందేశం…

తప్పు చేయని అమాయకులు జైల్లో ఉన్నారు.. అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు గద్దెనెక్కారు: కేటీఆర్

చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి, పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేద, గిరిజన,…

CAG data exposes false claims of Congress on interest payments

The Comptroller and Auditor General (CAG) of India’s latest revenue expenditure report has exposed the Congress party’s exaggerated claims about…

Thanks to KCR, Telangana emerges as best inland fish state

Telangana has been recognized as the ‘Best Inland Fish State’ in India by the union government. This recognition is largely…

త్వరలో కుల గణన డెడికేటెడ్ కమీషన్‌కు తెలంగాణ జాగృతి నివేదిక

కుల సర్వే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపుపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులగణన డెడికేటెడ్ కమీషన్‌కు నివేదిక అందించాలని తెలంగాణ జాగృతి సంస్థ…

అదానీ వ్యాపార విస్తరణ తెలంగాణలో జరుగుతుంటే కాంగ్రెస్ హైకమాండ్‌‌కు తెలియదా?: కేటీఆర్

అదానీ అంశంపై తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అదానీ గారి బండారం మళ్లీ అంతర్జాతీయంగా బయటపడింది.…

నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం రేవంత్‌కి అలవాటు: హరీష్ రావు

ఖమ్మం జిల్లా చింతకాని మండల ప్రొద్దుటూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న బొజ్యాండ్ల ప్రభాకర్ అనే రైతు కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్…

మహాధర్నాకు అనుమతి ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్‌కి చెంపపెట్టు: సత్యవతి రాథోడ్

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తేనే మహబూబాబాద్‌లో మహా ధర్నాకు…

రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదు: హరీష్ రావు

ఖమ్మం పత్తి మార్కెట్‌ను సందర్శించి.. రైతులతో మాట్లాడి వారి సమస్యలను మాజీ మంత్రి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో…