కాలుష్య రహిత ఫార్మాసిటీ!
- August 26, 2020
ఫార్మా సిటీలో కొనసాగుతున్న మౌలిక వసతుల నిర్మాణం, కంపెనీల నుండి వస్తున్న వివిధ అంశాలపై మంగళవారం టీ ఫైబర్ కార్యాలయంలో పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
READ MOREఫార్మా సిటీలో కొనసాగుతున్న మౌలిక వసతుల నిర్మాణం, కంపెనీల నుండి వస్తున్న వివిధ అంశాలపై మంగళవారం టీ ఫైబర్ కార్యాలయంలో పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
READ MOREగత పాలకుల నిర్లక్ష్యంతోనే కుల వృత్తులు మరుగునపడ్డాయి, ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. సీఏం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ముందుకు వెళ్తుంది, కుల వృత్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది: తలసాని
READ MOREమహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలోని కోవిడ్ ఐసొలేషన్ కేంద్రాన్ని ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ సోమవారం సందర్శించారు.
READ MOREకరోనా గురించి గ్రామ ప్రజలందరికీ ధైర్యం చెప్పాలని, కరోనా అంటే భయపడే రోగం కాదని మంత్రి హరీష్ రావు అన్నారు.
READ MOREశ్రీశైలం జల విద్యుత్ కేంద్రం అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. మరో నాలుగు మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
READ MOREఅనుమతులు, నీటి కేటాయింపులు లేకున్నా ట్రిబ్యునల్ ఆదేశాలకు వ్యతిరేకంగా గోదావరి, కృష్ణా నదుల్లో ఏపీ ప్రభుత్వం అక్రమంగా వాడుకుంటున్న నీటి విషయంపై ఈనెల 25న జరిగే రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిలదీస్తాం: సీఎం
READ MOREఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా సురక్షిత తాగునీరు సరఫరా చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది.
READ MOREరాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు అండగా నిలబడుతున్నారు.
READ MOREఎమ్మార్వో నాగరాజు కేసులో కీలక వ్యక్తిగా ఉన్న అంజిరెడ్డి ఇంట్లో ఎంపీ రేవంత్ రెడ్డికి సంబంధించిన పలు లెటర్ ప్యాడ్స్, వివాదాస్పద భూములపై ఆర్టీఐ చట్టం కింద వేసిన దరఖాస్తులను స్వాధీనం చేసుకున్నారు.
READ MOREఇటీవల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో కీలక వ్యక్తిగా ఉన్న అంజిరెడ్డి ఇంట్లో ఎంపీ రేవంత్ రెడ్డికి సంబంధించిన అధికారిక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
READ MORE