తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రలో నిన్న మొదలైన సమ్మె అక్కడి ప్రైవేట్ ట్రావెల్స్ కు కాసులు కురిపిస్తోంది. ఆర్టీసీ బస్సులు రోడ్ మీదకు రాకపోవడంతో ఇదే అదనుగా విజయవాడ కేంద్రంగా…
కాంగ్రెస్ వార్ రూంలో జరిగిన ఆంటోనీ కమిటీ భేటీ తరువాత విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగేది కాదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి…
ఒక దారీ తెన్నూ లేకుండా సాగుతున్న సీమాంధ్ర ఆందోళనలను అటు సీమాంధ్ర మీడియా, ఇటు సీమాంధ్ర నాయకులు ఇంకొంచెం నవ్వులపాలు చేస్తున్నారు. సీమాంధ్రలో కొందరు ఆకతాయిలు చేస్తున్న…
టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావును కాల్చి చంపేస్తామంటూ ఎవరో అజ్ఞాత వ్యక్తులు తెలంగాణ భవన్కు ఓ లేఖ పంపడం తీవ్ర సంచలనం సృష్టించింది. గతవారమే కేసీఆర్ ను…