[జనం సాక్షి సౌజన్యంతో] తెలుగువాళ్లకు రెండు రాష్ట్రాలు కావాలని, రెండు వందల కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్ మాకొద్దని సీమాంధ్ర ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. ‘రాష్ట్ర…
“సమైక్యాంధ్ర” అంటూ తలతోకా లేని ఆందోళనలు నడిపిస్తున్న సీమాంధ్ర అరాచకశక్తులు కర్నూల్ జిల్లాలో మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సును కర్నూల్…
తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రలో నడుస్తున్న ఆందోళనలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. తాజాగా అలిపిరి వద్ద వీహెచ్ కారుపై ఈ ఉదయం జరిగిన దాడి సమైక్య వాదనలోని డొల్లతనాన్ని మరోసారి నిరూపించింది.…
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి సీమాంధ్రలో జరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధిక శాతం ఉండే ఉపాధ్యాయులు ఈ…
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇక అడ్డుకోలేమనే నిర్ణయానికి వచ్చిన సీమాంధ్ర నాయకులు తమ దృష్టినంతా హైదరాబాద్ మీదనే కేంద్రీకరించారు. నిన్న ఆంటోనీ కమిటీతో భేటీ అయిన కాంగ్రెస్…