mt_logo

అన్ని పార్టీల తెలంగాణ నేతలు ఒకే తాటిపైకి

శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన తీరుపై తెలంగాణ ప్రాంత నేతల మధ్య సమన్వయం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. బిల్లును అసెంబ్లీ నుండి పార్లమెంటుకు పంపేదాకా అందరూ ఒకే మాటపై ఉండి,…

తెలంగాణ ఇవ్వకపోతే అటోఇటో :ఈటెల

రంగారెడ్డి జిల్లా, పరిగి మార్కెట్ యార్డులో విద్యార్ధి గర్జన సభకు ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్, చేవెళ్ళ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కొండా విశ్వేశ్వర్ రెడ్డి…

జనవరి 23 అర్ధరాత్రి దాటితే బిల్లు అసెంబ్లీ దాటి వెళ్తుంది – జైపాల్ రెడ్డి

మంత్రి శ్రీధర్ బాబును శాసనసభా వ్యవహారాల శాఖ నుంచి తప్పించడంపై కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బుధవారం నాడు తన నివాసంలో ఏర్పాటు…

రాజీనామాపై వెనక్కు తగ్గని మంత్రి శ్రీధర్ బాబు

శాసనసభ వ్యవహారాల శాఖ తొలగించి వాణిజ్య పన్నుల శాఖ అప్పగించడాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం రాజీనామా లేఖను సీఎం…

కరీంనగర్ బంద్ ప్రశాంతం

మంత్రి డీ.శ్రీధర్‌బాబును శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి పదవి నుండి తప్పించి సీమాంధ్రకు చెందిన మరో మంత్రి శైలజానాథ్‌కు అప్పగించడంపై యావత్ తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహం…

సీఎం తీరు ఆంధ్రా దురహంకారానికి పరాకాష్ఠ

48 గంటల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభమవ్వాల్సి ఉండగా మంత్రి డి. శ్రీధర్‌బాబు శాఖ మార్చడం ద్వారా సీఎం ప్రవర్తిస్తున్న తీరు ఎంతో నీచమైన, హేయమైన చర్యగా తెలంగాణ…

అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు బరిలో కేసీఆర్

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ ఎంపీగానూ, గజ్వేల్ అసెంబ్లీ స్థానంనుంచి కూడా ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జిల్లాల్లో టీఆర్ఎస్ ను…

ప్రజలే టీఆర్ఎస్ కు అసలైన హైకమాండ్: హరీష్ రావు

టీఆర్ఎస్ కు ప్రజలే అసలైన హైకమాండ్ అని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం మల్లన్నగుట్టలో 200మంది టీఆర్ఎస్ పార్టీలో…

తెలంగాణ ఆపే శక్తి ఎవరికీ లేదు: కోదండరాం

సోమవారం నాంపల్లిలోని గృహకల్ప ప్రాంగణంలో జరిగిన తెలంగాణ క్రైస్తవ జేఏసీ సమావేశంలో జేఏసీ చైర్మన్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అడ్డుకునే ప్రయత్నం…

ఫిబ్రవరిలోగా తెలంగాణ వచ్చేస్తుంది: దామోదర రాజనర్సింహ

తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ ఆదివారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో భారీ ఎత్తున జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ…