టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉద్యమిస్తుంది తప్పితే అధికారం కోసం పాకులాడట్లేదని టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ కు అధికార దాహం…
శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో వాణిజ్యపన్నుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ విజయోత్సవసభకు తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…
తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో తనతో ఉండి తెలంగాణ కోసం పోరాడిన నమస్తే తెలంగాణ సీఎండీ లక్ష్మీరాజంను పెద్దల సభకు పంపిస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం…
తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడం చూస్తే నవ్వొస్తుందని, ఇంతకంటే హాస్యం మరొకటి లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. జోక్ ఆఫ్…
పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏడు మండలాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక ఎన్నికలను బహిష్కరించే దిశగా కదులుతున్నారు.…
వచ్చే లోక్ సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో రూపకల్పనలో టీఆర్ఎస్ పార్టీ బిజీగా ఉంది. గురువారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మేనిఫెస్టో కమిటీ సభ్యులు…
పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చకుంటే ఊరుకునేదిలేదని, కాని పక్షంలో ప్రాజెక్టును అడ్డుకుంటామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముంపుకు గురయ్యే ఏడు మండలాలు తెలంగాణలోనే ఉండాలని…