గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు రాములు నాయక్ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. సాసనమండలి చైర్మన్ నేతి…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం బేగంపేటలోని తన అధికారిక నివాసంలో అడుగుపెట్టారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఉదయం 10.48 గంటలకు కుటుంబసభ్యులతో గృహప్రవేశం చేశారు. ఈ…
-బేగంపేట అధికారిక నివాసంలోకి సీఎం కేసీఆర్ -శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసిన ముఖ్యమంత్రి -ఆంధ్ర దురహంకారపు ఆఖరి ప్రతీక తెలంగాణ వశం బేగంపేట క్యాంపు కార్యాలయం… ఒకనాడు తెలంగాణకు…
ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలంగాణ భవన్ లో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జై తెలంగాణ, జయశంకర్…
-తెలంగాణ ఉద్యమంలో ఒడువని ముచ్చట.. -ఉద్యమకారుడి నుంచి.. మహోపాధ్యాయుడిదాకా.. -ప్రొఫెసర్ సాబ్ ఉద్యమ ప్రస్థానం. మిస్టర్ జయశంకర్ ఇది హైదరాబాద్ స్టేట్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీ…
మూడురోజులపాటు జరగనున్న ఇండో గ్లోబల్ హెల్త్ కేర్ సదస్సును శుక్రవారం హోటల్ తాజ్ కృష్ణాలో ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. వాస్తవానికి సీఎం కేసీఆర్…
పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యవహారాన్ని తిప్పికొట్టాలని, తెలంగాణ వాటా రాబట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్…
తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కల సాకారమైంది. అనన్య త్యాగాల పునాదులమీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయినా.. కొందరికి అంతులేని అనుమానాలు, ధర్మసందేహాలు.. వీటన్నింటికీ సమాధానాలన్నట్లుగా ప్రొఫెసర్…
హైదరాబాద్ నగరం భౌగోళికంగా అందరికీ అనుకూలమైన ప్రాంతమని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.…
తెలంగాణ, ఆంద్ర ఒక్కటేనని, తెలుగు ప్రజలందరినీ మళ్ళీ కలుపుతానని, సమన్యాయం అని ప్రగల్భాలు పలికిన ఆంధ్రాబాబు చంద్రబాబు ఇప్పుడు పర్చేజ్ అగ్రిమెంట్ ను రద్దు చేస్తూ తెలంగాణ…