mt_logo

పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధం – హరీష్ రావు

మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు మరెన్నో పథకాలు ప్రజలకోసం చేపట్టామని, తమ పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం…

తెలంగాణ సిబ్బందిని రిలీవ్ చేయని ఏపీపీఎస్సీ..

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ ని ఏర్పాటు చేసుకోవడాన్ని ఏమాత్రం సహించలేని ఏపీపీఎస్సీ అధికారులు కుట్రలకు తెరలేపుతున్నారు. టీఎస్‌పీఎస్సీలో పనిచేసేందుకు రాష్ట్రప్రభుత్వం 121…

కేరళ పర్యటనలో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్

రెండురోజుల పర్యటన నిమిత్తం కేరళ రాష్ట్రం వెళ్ళిన పంచాయితీ రాజ్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ఈరోజు తిరువనంతపురం జిల్లాలోని మణికల్ గ్రామ పంచాయితీని సందర్శించారు. అక్కడి అధికారులతో…

ఇప్పటికే వాటాను మించి వాడుకున్నారు!..

ఏపీ ప్రభుత్వం తనకు కేటాయించిన నీటికంటే ఎక్కువగానే వాడుకుందని, అయినా కూడా కృష్ణా జలాలపై అనవసర రాద్ధాంతం చేస్తుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి రాష్ట్ర…

త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త వెబ్ పోర్టల్

రాష్ట్ర ప్రభుత్వ కొత్త వెబ్ పోర్టల్ ను మరో వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు, ఈ వెబ్ పోర్టల్ మొదట ఇంగ్లీషులో, ఆ తర్వాత తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రారంభించనున్నట్లు…

‘నిజామూ’.. నిజాలూ..

By: కట్టా శేఖర్‌రెడ్డి కాసును, చంద్రబాబును, రాజశేఖర్‌రెడ్డిని తెలంగాణ ఎందుకు ప్రేమించడం లేదు? తెలంగాణకు ఎక్కువగా అన్యాయాలు జరిగింది వారి పాలనలోనే. తెలంగాణ ఎక్కువగా వివక్షలపాలైంది వారి…

ఉమ్మడిగా పరీక్ష నిర్వహించే ప్రసక్తే లేదు – జగదీష్ రెడ్డి

మా ఎంసెట్ పరీక్షను మేమే నిర్వహించుకుంటాం తప్ప ఉమ్మడిగా పరీక్ష నిర్వహించే ప్రసక్తే లేదని, అవసరమైతే ఏపీ ఎంసెట్ నిర్వహణలో సహకారం అందిస్తామని విద్యాశాఖ మంత్రి జీ…

ఆరోగ్యలక్ష్మి పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష..

తెలంగాణ రాష్ట్రంలోని బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలకు సంపూర్ణ పోషకాహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దాదాపు 36…

త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఫోన్ ఇన్ ప్రోగ్రాం..

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలో నగర ప్రజలతో టీవీల ద్వారా ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో నేరుగా మాట్లాడనున్నారు. నగరవాసులు…

టెరి వర్సిటీకి శంకుస్థాపన చేసిన విద్యుత్ శాఖామంత్రి లక్ష్మారెడ్డి

ఆదివారం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లిలో ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టెరి) విశ్వవిద్యాలయం నిర్మాణానికి విద్యుత్ శాఖామంత్రి లక్ష్మారెడ్డి ఐటీ, పంచాయితీ…