mt_logo

ఘనంగా జరిగిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ..

ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు 61వ జన్మదినం సందర్భంగా మంగళవారం తెలంగాణ భవన్ లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకే కార్యకర్తలు…

ఈనెల 26 నుండి హైటెక్స్ లో సోలార్ ఎలక్ట్రిక్ ఎక్స్ పో..

తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా సౌర విద్యుత్ ఉత్పత్తికి అనుకూలంగా ఉండటం, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు విద్యుత్ లోటును అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా సోలార్ రంగాన్ని ప్రోత్సహిస్తుండటంతో సౌర…

ఎమ్మెల్సీ బరిలో దేవీప్రసాద్..

తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ వచ్చే శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగడానికి…

నేడు ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ..

ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కలుసుకుని రాష్ట్రానికి రావలసిన పెండింగ్ ప్రాజెక్టులు, వివిధ పథకాల కింద రావలసిన నిధులబకాయిలపై చర్చించనున్నారు. బీజేపీ…

సంప్రదాయేతర విద్యుత్ వనరుల ఉపయోగంలో తెలంగాణకు అవార్డ్..

సౌర విద్యుత్ తో పాటు సంప్రదాయేతర, నూతన ఇంధన వనరులు అమల్లోకి తెచ్చినందుకు గానూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక అవార్డును కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో ఆదివారం ప్రారంభమైన…

రియల్ లీడర్.. రాజకీయ ప్రస్థానం

-స్వరారాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు.. రేపు సీఎం కే.చంద్రశేఖర్‌రావు జన్మదినం.. -రాష్ట్ర సాధనలో ఉద్యమ నాయకుడు.. స్వరాష్ట్రంలో అధినాయకుడు మన నీళ్లు దారి మళ్లిన వేళ.. నిధులు…

మున్సిపల్ మేయర్లు, చైర్మన్లతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు, ఇంజినీర్లతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీల అభివృద్ధితోపాటు ఇతర అంశాలపై…

నాగార్జునసాగర్ డ్యాంపై ఆంధ్రప్రదేశ్ జులుం!

నాగార్జునసాగర్ కుడికాలువ నీటి విడుదల కోసం ఏపీ సర్కారు మరోసారి అరాచకానికి ఒడిగట్టింది. నీటివిడుదల చేయాలని ఉత్తర్వులు జారీచేయడమే కాకుండా ఎంతకైనా తెగించి వాటిని అమలయ్యేలా చూడాలని…

డిక్కీ, ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ ఎక్స్ పోను ప్రారంభించిన సీఎం..

దళిత పారిశ్రామికవేత్తల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న డిక్కీ, ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ ఎక్స్ పోను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

ముంపు మండలాల్లోని ఉద్యోగులకు సీఎం కేసీఆర్ భరోసా..

రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ముంపు పేరుతో ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఏపీలో కలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆయా మండలాల్లో పనిచేస్తున్న…