mt_logo

రూ. 20 కోట్లతో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం

జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఇందుకోసం జిల్లాకు కోటి చొప్పున మొత్తం రూ. 20 కోట్లు ఖర్చు చేయాలని మంగళవారం ముఖ్యమంత్రి…

టీఆర్ఎస్ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు- పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఈనెల 24న ఎల్బీ స్టేడియంలో జరగబోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు భారీ ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. ఈరోజు ఆయన…

మనిషి ఒక్కడు నాల్కలు వెయ్యి!

-మాయలు నేర్చిన మరాఠీ -దుష్ప్రచారాల ఘనాపాఠి -తెలంగాణ విఫలప్రయోగం కావాలనేదే ఆయన లక్ష్యం -కాలుతీసి కాలువేస్తే దుష్ప్రచారాలు రంకు నేర్చినమ్మ బొంకు నేర్చిందని.. రాధాకృష్ణ ఏమైనా చెప్పగలడు.…

ఎస్సై సిద్ధయ్యను పరామర్శించిన సీఎం కేసీఆర్

నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో తీవ్రగాయాల పాలైన ఎస్సై సిద్ధయ్యను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్…

బంగారు తెలంగాణను సాధిద్దాం – తుమ్మల

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కలలుకన్న బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములై బంగారు తెలంగాణ సాధిద్దామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా…

చిత్తూరు జిల్లాకే రూ. 7వేల కోట్లు ఇచ్చినప్పుడు గుర్తురాలేదా?

వాటర్ గ్రిడ్ పథకంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. రాష్ట్రంలో ప్రజలకు స్వచ్చమైన తాగునీటిని అందించి వారి దాహార్తిని…

ఆర్ట్ ఎట్ హార్ట్ పోస్టర్ ఆవిష్కరణ

రవీంద్ర భారతి ఓపెన్ ఆడిటోరియం లో జరిగిన ఒక కార్యక్రమం లో తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ నిర్మాణంలో వస్తున్న డాకుమెంటరీ చిత్రం ” ఆర్ట్ ఎట్…

జలయజ్ఞం నిర్వాసితులకు ఇళ్ళ మంజూరు..

జలయజ్ఞంలో నిర్వాసితులైన మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల బాధితులకు ఇండ్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో 2,588, కరీంనగర్…

ప్రాణహిత-చేవెళ్ళపై సీఎం కేసీఆర్ సమీక్ష..

బుధవారం సచివాలయంలో ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సుమారు మూడుగంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రాణహిత-చేవెళ్ళ సీఈ హరిరాం, వ్యాప్కోస్…

జీవోకు కట్టుబడి కోట్లు నష్టపోయిన తెలంగాణ

దేశంలో ఎక్కడైనా ఒక రాష్ట్రానికి చెందిన వాహనం మరో రాష్ట్రంలోకి వెళ్తే అంతర్రాష్ట్ర పన్ను చెల్లించాల్సిందే. 29 రాష్ట్రాలకూ ఈ నిబంధన వర్తిస్తుంది. ఏది ఏమైనా భారత…