శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించనున్నారు.…
రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా సిలికాన్ వ్యాలీలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పలు ప్రముఖ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో…
అంతర్జాతీయ స్థాయి నగరమైన హైదరాబాద్ ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు స్వచ్ఛభారత్ లో భాగంగా హరితహారం కార్యక్రమం తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు…
అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ బృందం ఏడవరోజు సిలికాన్ వ్యాలీని సందర్శించింది. అంతర్జాతీయ సంస్థలైన ఒరాకిల్, అడోబ్ లు హైదరాబాద్ లో…
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బంపర్ బొనాంజా ప్రకటించారు. కార్మికులు అడిగిన 43% కాకుండా ఊహించనివిధంగా 44% ఫిట్ మెంట్ ఇచ్చి ఆర్టీసీ కార్మికుల్లో…
By: కట్టా శేఖర్రెడ్డి చంద్రబాబు తన ప్రాధాన్యం, తన ప్రాంతం ఆంధ్ర అని విభజనకు ముందే రుజువు చేసుకున్నారు. తెలంగాణలో ఇంక తనకేమీ మిగలదన్న చైతన్యం ఆయనకు అప్పుడూ…
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా హైకోర్టు విభజనను పేర్కొన్నారని, రాష్ట్ర విభజన జరిగి 11 నెలలు గడిచినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని, పార్లమెంటు…
సోమవారం రవీంద్రభారతిలో మద్య నిషేధ, అబ్కారీ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖామంత్రి టీ పద్మారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరణించిన, శాశ్వత వికలాంగులైన 41 మంది…
ఈరోజు ఉదయం నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ పార్టీ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. విజయవిహార్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్, కేంద్ర ఎన్నికల సంఘం…