రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ జాగృతి సంస్థ ఈచ్ వన్ అడాప్ట్ వన్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. రైతు కుటుంబాలను ఆదుకునే…
సింగరేణి సంస్థలో వరుస నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల రెండు నోటిఫికేషన్లు జారీ చేయగా తాజాగా 274 పోస్టుల భర్తీకి సంబంధించి మూడవ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.…
తెలంగాణలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ సీఎం కే చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. 2010 వేతన సవరణ సిఫార్సులకు అనుగుణంగా…
మెదక్ జిల్లాలోని చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ లో చెక్ డ్యామ్, లిఫ్ట్ ఇరిగేషన్ పనులను భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి…
రైతుల ఆత్మస్థైర్యాన్ని దిబ్బతీసేవిధంగా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయని టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.…
వర్షాకాల శాసనసభా సమావేశాల్లో తొలి రెండురోజులు రైతు సమస్యలపై సమగ్ర చర్చ జరుపుదామని, అవసరమైతే మరో రోజు కూడా పొడిగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కే…
మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే, దివంగత కృష్ణారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ శాసనసభలో స్పీకర్ అనుమతితో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం…