mt_logo

ఏడాది జీతం విరాళంగా ఇచ్చిన ఎంపీ కవిత!

రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ జాగృతి సంస్థ ఈచ్ వన్ అడాప్ట్ వన్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. రైతు కుటుంబాలను ఆదుకునే…

సింగరేణిలో త్వరలో 274 పోస్టుల భర్తీ!

సింగరేణి సంస్థలో వరుస నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల రెండు నోటిఫికేషన్లు జారీ చేయగా తాజాగా 274 పోస్టుల భర్తీకి సంబంధించి మూడవ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.…

మోసకారి రూపాలు బహు పసందు!

By: సవాల్‌రెడ్డి: దోషాలోకన నిపుణా పరుషగిరో దుర్జనాశ్చః ఘూకశ్చః గుడ్లగూబలు.. దుష్టులు దోషాలోకనంలోను, పరుష భాషణంలోనూ నేర్పరులు అని పెద్దల వాక్యం. పాపం రాధాకృష్ణకు ఓ పెద్ద…

గిరిజన ఆశ్రమ పాఠశాలల ఉద్యోగులకు జీతాల పెంపు!

తెలంగాణలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ సీఎం కే చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. 2010 వేతన సవరణ సిఫార్సులకు అనుగుణంగా…

మెదక్ లో చెక్ డ్యాం పనులు ప్రారంభించిన మంత్రి హరీష్..

మెదక్ జిల్లాలోని చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ లో చెక్ డ్యామ్, లిఫ్ట్ ఇరిగేషన్ పనులను భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి…

వచ్చే మూడేళ్ళలో ఇంటింటికీ మంచినీరు- కేటీఆర్

హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్ లో వాటర్ గ్రిడ్ పైప్ లైన్ మేనేజ్ మెంట్ వర్క్ షాప్ ను పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ…

రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవిధంగా కొన్ని పత్రికలు..

రైతుల ఆత్మస్థైర్యాన్ని దిబ్బతీసేవిధంగా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయని టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.…

గోదావరి పైప్ లైన్ కు రక్షణ శాఖ అనుమతి..

హైదరాబాద్ నగర వాసులకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి నదీ జలాల తరలింపుకై నిర్మించతలపెట్టిన పైప్ లైన్ కు కేంద్ర రక్షణ శాఖ అనుమతి మంజూరు చేసింది.…

10 రోజులు కాదు.. 20 రోజులైనా చర్చకు రెడీ!

వర్షాకాల శాసనసభా సమావేశాల్లో తొలి రెండురోజులు రైతు సమస్యలపై సమగ్ర చర్చ జరుపుదామని, అవసరమైతే మరో రోజు కూడా పొడిగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కే…

కృష్ణారెడ్డితో నాకు నలభై ఏళ్ల అనుబంధం ఉంది..

మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే, దివంగత కృష్ణారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ శాసనసభలో స్పీకర్ అనుమతితో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం…