mt_logo

పేదలకు గృహ నిర్మాణ పథకంలో కొల్లూరు ఒక మోడల్ గా నిలుస్తుంది: మంత్రి కేటీఆర్

• కొల్లూరును ఇప్పటికే పది రాష్ట్రాల ప్రతినిధులు సందర్శించారు • ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత అన్ని సౌకర్యాలున్న ఆదర్శ టౌన్షిప్ గా తయారుచేస్తాం • ఇందుకు…

వాతావరణ మార్పులు-అడవులపై ప్రభావంపై జాతీయ స్థాయి సెమినార్

– వాతావరణ మార్పులు-అడవులపై ప్రభావం అనే అంశంపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో జాతీయ స్థాయి సెమినార్ – పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన అటవీ సంరక్షణ ప్రధాన…

లండన్ లో ఘనంగా “టాక్ – చేనేత బతుకమ్మ దసరా” సంబరాలు

– ప్రత్యేక ఆకర్షణగా కాకతీయ కళాతోరణం – గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని పిలుపు లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (టాక్)…

లండన్ లో ఘనంగా “టాక్ బోనాల జాతర” వేడుకలు

– ప్రత్యేక ఆకర్షణగా పోతురాజు మరియు లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా…

సీఎం కేసీఆర్ సంకల్పం వల్లే కాళేశ్వరం- హరీష్ రావు

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఘనత సాధించిందని, మూడేళ్ళలోనే ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని మాజీ మంత్రి, సిద్ధిపేట…

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచిన ఎమ్మెల్యేల్లో 12మంది టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మరోవైపు ఇటీవల…

బహరేన్‌లో ఘనంగా తెలంగాణ అవతరణ సంబురాలు..

ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో బహరేన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల ప్రారంభానికి ముందు తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్…

వైఎస్ జగన్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. విజయవాడలో…

సీజనల్ కండీషన్స్ పై సీఎస్ సమీక్ష

ప్రస్తుత వేసవి కాలంతో పాటు, నైరుతి రుతుపవనాల ఆగమనానికి సంబంధించి అన్ని శాఖలు అప్రమత్తంగా వ్యవహరించి అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.…

ఆసరా పించన్ల పెంపు..

ప్రస్తుతం ఇస్తున్న ఆసరా పించన్లను రెట్టింపు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన పించన్లు జూన్ నెల నుండి అమల్లోకి రానున్నాయి. ఈమేరకు పెరిగిన…