ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే దివంగత సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల శాసనసభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దివంగత…
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సీఎం కేసీఆర్ తెలంగాణ శాసనసభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రణబ్…
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. శాసనసభ ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దుబ్బాక…
హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా…
కోవిడ్-19 నిబంధనల ప్రకారం సభ్యులకు మధ్య దూరం ఉండేలా అసెంబ్లీ హాల్ లో చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 7వ తేదీనుండి శాసనసభ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.…
కరోనా బాధితులను ఆదుకునేందుకు కొంతమంది ప్రజాప్రతినిధులు తమ సొంత ఖర్చులతో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, పెద్ది సుదర్శన్…