mt_logo

వైద్యరంగ అభివృద్దే సీఎం కేసీఆర్ లక్ష్యం : మంత్రి హ‌రీశ్‌రావు

హైదరాబాద్ లోని నిలోఫ‌ర్ ఆస్ప‌త్రిలో 100 ప‌డ‌క‌ల ఐసీయూ వార్డును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు శ‌నివారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా చిన్న పిల్ల‌ల్ల వార్డుల‌ను…

స్వచ్ఛభారత్ మిషన్‌లో తెలంగాణకు అవార్డుల పంట.. ఏకంగా 12 అవార్డులు

స్వచ్ఛభారత్ మిషన్‌లోని పలు విభాగాల్లో తెలంగాణ ఏకంగా 12 అవార్డులు దక్కించుకొని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్వచ్ఛ్ అవార్డులకు దేశంలోని 4,300…

కేంద్ర వైఖరి వల్లే రైతులకు కష్టాలు : మంత్రి కేటీఆర్

ధాన్యం కొనుగోళ్ల విషయంలో మొండి వైఖరి అవలంభిస్తున్న కేంద్రం తీరుకు నిరసనగా ఇవాళ సిరిసిల్లలో జరుగుతున్న ధర్నాలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగడంతోపాటు…

రైతు ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ.. పాల్గొన్న టీఆర్ఎస్ నేతలు

కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరికి నిరసనగా శుక్రవారం తెలంగాణ మొత్తం రైతు ధర్నాలతో హోరెత్తుతోంది. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్…

రైతులతో కలిసి భారీ ధర్నా నిర్వహించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద రైతులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భారీ ధర్నా నిర్వహించారు. వరిధాన్యం కొనుగోలు…

త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీకి సీఎం హామీ

రాష్ట్రంలో నూతన జోనల్‌ వ్యవస్థలో ఉద్యోగుల సర్దుబాటు తర్వాత భారీస్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని టీజీవో అధ్యక్షురాలు మమత తెలిపారు.…

బీజేపీ ధర్నాల పేరుతో డ్రామాలాడుతోంది : మంత్రి గంగుల కమలాకర్

కేంద్రంలో బీజేపీ రైతుల జీవితాలతో ఆడుకుంటుంటే.. రాష్ట్రంలో బీజేపీ ధర్నాల పేరుతో డ్రామాలాడుతుందని మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కరీంనగర్‌లో…

ప్రయోగాత్మక హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుకు రాజన్న సిరిసిల్లా ఎంపిక

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హెల్త్ ప్రొఫైల్ వైద్య పరీక్షలను ముందుగా మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన రాజన్న సిరిసిల్లా జిల్లాతో పాటు ములుగు జిల్లాలో మొదలు పెట్టనున్నారు. ఇందుకోసం…

మరోసారి సిద్దిపేటను వరించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు

ఇప్పటికే పదుల సంఖ్యలో స్వచ్ఛత అవార్డులను అందుకున్న సిద్దిపేట నగరం మరోసారి జాతీయ స్థాయిలో మెరిసిపోయింది. జాతీయస్థాయిలో స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ 2021 అవార్డుకు సిద్దిపేట ప‌ట్ట‌ణం మళ్ళీ…

ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం.. మంత్రి హరీష్ రావు ప్రశంసలు

భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ భార్య మాధవి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య…