mt_logo

ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన వ్యక్తికి మంత్రి కేటీఆర్ సహాయం

విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహాయం చేయడానికి ముందుకొచ్చారు. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్…

ఈ నెల 22 నుండి వానాకాలం ధాన్యం కొనుగోళ్లు

వానకాలం ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 22 నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో మాదిరిగానే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. అలాగే పంట…

జీనోమ్‌వ్యాలీలో రూ.1100 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం జీనోమ్‌వ్యాలీలో రూ.1,100 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులను ప్రారంభించారు. టీ-హబ్‌ తరహాలో ఏర్పాటుచేయనున్న ప్రతిష్ఠాత్మక బయోఫార్మా హబ్‌…

పూర్తి కావస్తున్న ఉప్పల్ స్కైవాక్ పనులు

ఉప్పల్‌ రింగ్‌రోడ్డులో చేపడుతున్న స్కైవాక్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం మేర పనులు పూర్తికావచ్చాయి. ప్రస్తుతం మెట్లు, లిఫ్ట్‌ల పనులు కొనసాగుతున్నాయి. వరంగల్‌-ఉప్పల్‌, సికింద్రాబాద్‌-ఉప్పల్‌,…

వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకానికి మరో రూ.505 కోట్లు

హైదరాబాద్ లో వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకానికి నిధుల సమస్య లేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. తాజాగా రూ.505 కోట్లను రూపీటర్మ్‌ లోన్‌ రూపంలో ఈ…

బిల్కిస్ బానోస్ నిందితుల విడుదల వెనుక కేంద్ర హస్తం… ఇది బీజేపీ నీచమైన చర్య అన్న మంత్రి కేటీఆర్

బిల్కిస్ బానోస్ అత్యాచార నిందితులను కేంద్ర ప్రభుత్వమే విడుదల చేయించిందన్న వార్తలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇదొక షాకింగ్ విషయమన్న ఆయన.. బీజేపీ కుటిల రాజకీయాలపై…

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రూ.40 కోట్ల ప్రత్యేక నిధులు విడుదల చేసిన సీఎం కేసిఆర్

గత ఆగస్టులో సీఎం కేసిఆర్ చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభమయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల…

హైదరాబాద్‌లో రోచే ఫార్మా సంస్థ రెండవ కార్యాలయం

హైదరాబాద్‌లో గ్లోబల్ అనలిటిక్స్‌ అండ్ టెక్నాలజీ ఎక్స్ లెన్స్‌ సెంటర్‌ తన రెండవ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రోచే ఫార్మా సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ డేటా…

ప్రధానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఎద్దేవా చేసిన మంత్రి కేటీఆర్

మోదీ కోవిద్ వాక్సిన్ కనుగొన్నారని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల అజ్ఞానాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు సోషల్ మీడియా వేదికగా…

డబుల్ ఇంజన్ డిజాస్టర్ అయింది : మంత్రి కేటీఆర్

ఆకలి సూచీలో భారత్ 101వ స్థానం నుండి 107వ స్థానానికి పడిపోవడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దేశంలో డబుల్ ఇంజన్…