mt_logo

ట్రయల్స్ కు సిద్ధమవుతోన్న ఫార్ములా ఈ – రేస్ ఈవెంట్

దేశంలో తొలిసారిగా హైదరాబాద్ వేదికగా జరగనున్న ఫార్ములా ఈ – కార్ రేస్ ఈవెంట్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే ట్రాక్ నిర్మాణ పనులు ముగింపు దశకు…

ఇండియాలో అతిపెద్ద ఐస్‌క్రీం తయారీ యూనిట్‌ తెలంగాణలో : మంత్రి కేటీఆర్

ఇండియాలోనే అతిపెద్ద ఐస్‌క్రీం తయారీ యూనిట్‌కు తెలంగాణ నెలవయింది. సంగారెడ్డి జిల్లాలోని జహీరబాద్‌లో అరుణ్ ఐస్‌క్రీమ్స్, ఇబాకోగా ప్రసిద్ధి చెందిన హాట్సన్ ఐస్‌క్రీం కంపెనీ తయారీ ప్రక్రియను…

దీర్ఘకాలిక వ్యాధులకు ఉచిత మందుల కిట్లు అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఔషధాల కిట్లను అందిస్తున్నది. హైపర్‌టెన్షన్‌, డయాబెటీస్‌, క్యాన్సర్‌ రోగులకు నెలనెలా మందులు ఇస్తున్నది. నాన్‌ కమ్యూనికెబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ)…

మోదీ నో ఎంట్రీ అంటూ హైదరాబాద్ లో వెలసిన ఫ్లెక్సీలు

ప్రధాని మోదీ ఈ నెల 12న రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో… కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు మోదీ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించాయి. తాజాగా మోదీ నో ఎంట్రీ…

హైదరాబాద్ లో ప్రఖ్యాత పీఐ స్క్వేర్ కార్యాలయం

యూఎస్​ టెక్నాలజీ కంపెనీ పీఐ స్క్వేర్​ హైదరాబాద్​లో గ్లోబల్​ డెవలప్​మెంట్​ సెంటర్​ ప్రారంభించింది. ఫార్చూన్​ 500 జాబితాలోని చాలా కంపెనీలకు తాము సేవలందిస్తున్నామని ఈ సందర్భంగా పీఐ…

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. శాసనసభలోని తన చాంబర్‌లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో…

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులను ఏసీబీ కోర్ట్ కస్టడీకి అనుమతించగా, హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలులో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి…

ప్రధాని రామగుండం పర్యటన అడ్డుకుంటాం : కార్మిక సంఘాల నాయకులు

ప్రధానమంత్రి మోదీ రామగుండం పర్యటనను అడ్డుకుని తీరుతామని జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ నాయకులు స్పష్టం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రపన్నుతున్న మోదీ…

గవర్నర్ బీజేపీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు : వెంటనే తొలగించాలని రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించిన తమిళనాడు సీఎం స్టాలిన్

ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలకు అడుగడుగునా మోకాలడ్డుతున్న గవర్నర్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోరుబాట పడుతున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్‌పై తిరుగుబాటుకు…

చదువుల తల్లికి అండగా నిలిచిన ఎమ్మెల్యే కవిత

యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్‌గూడకు చెందిన హారికకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. ఎంబీబీఎస్ సీటు…