mt_logo

కేసీఆర్ విజ‌న్‌తో అన‌తికాలంలోనే ఆర్థిక శ‌క్తిగా తెలంగాణ‌.. ఏటా పెరుగుతున్న ఆదాయం.. ఇది కాగ్ చెప్పిన నిజం

ఈ ఏడాది త్రైమాసికంలో రూ. 50,910 కోట్ల ఆదాయంతో రికార్డు తెలంగాణ దేశంలోనే అతి త‌క్కువ వ‌య‌సున్న చిన్న రాష్ట్రం. అయినా.. ఆదాయంలో పెద్ద రాష్ట్రాల‌ను అధిగ‌మించి…

రైతుభీమా తరహాలో.. కార్మిక బీమా

కార్మికుడి కార్డు రెన్యువల్ పదేళ్లకు పెంపు. లక్షన్నర నుంచి రూ.3 లక్షలకు బీమా పెంపు. డిజిటల్ కార్డు రూపకల్పనకు స్పెషల్ డ్రైవ్ నిర్వహణ. క్యాంపు కార్యాలయంలో కార్మిక…

నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో దాదాపు 40 నుంచి 50 అంశాల పై చర్చ 

ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్వహించనున్నారు. రాష్ట్ర కేబినెట్…

టీకాంగ్రెస్‌లో తుఫాన్‌.. కీల‌క ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి త‌న‌ను వేధిస్తున్నాడంటూ ఉత్త‌మ్ ప‌రేషాన్‌!

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టినుంచీ ఆయ‌న ఓ వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. సీనియ‌ర్ల‌ను, త‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడేవారిని టార్గెట్ చేయ‌డంతో టీకాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఒక‌రిపై…

మైనార్టీల‌కు ల‌క్ష‌సాయానికి వేళాయే.. ఈ రోజు నుంచే ద‌ర‌ఖాస్తులు షురూ

బీసీ, చేతివృత్తుల‌వారికి ఇచ్చిన‌ట్టే మైనార్టీల‌కు ల‌క్ష‌సాయం చేయాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. ఈ ప‌థ‌కానికి సంబంధించి ఈ నెల 23న తెలంగాణ స‌ర్కారు ఉత్త‌ర్వులు జారీచేసింది.  ల‌క్ష…

బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలు వేలాది మంది రైతుల చావుకు కారణమైంది : మంత్రి హరీశ్ రావు

గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరి పల్లి గ్రామ పంచాయతీ నూతన భవనం ప్రారంభించిన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు. బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలు,…

టీకాంగ్రెస్‌లో కుట్ర‌లు.. అంత‌ర్గ‌త విభేదాల‌తో ‘హ‌స్త‌’వ్య‌స్తం.. సీనియ‌ర్ల‌కు రేవంత్ చెక్‌.. జూప‌ల్లికి భారీ షాక్‌!

టీకాంగ్రెస్ అంటేనే కుట్ర‌ల‌కు మారుపేరు. నాటినుంచి అంత‌ర్గత విభేదాల‌కు ఆ పార్టీ పెట్టింది పేరు. ఇప్పుడు ఆ పేరును నిల‌బెట్టేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి శ‌త‌విధాలా ప్ర‌యత్నిస్తున్నారు.…

ఫ‌లించిన మంత్రి కేటీఆర్ పోరాటం.. కంటోన్మెంట్ విలీనంపై త‌ల‌వంచిన కేంద్రం!

హైద‌రాబాద్ మహాన‌గ‌రంలో అన్నిచోట్లా అభివృద్ధిదారులు ప‌డ్డాయి త‌ప్పా.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో అది ఇప్ప‌టికీ నెర‌వేర‌ని క‌ల‌గానే మిగిలిపోయింది. ఈ ప్రాంత‌మంతా సైన్యం నియంత్ర‌ణ‌లో ఉన్న కంటోన్మెంట్ బోర్డులో…

పారిశుధ్య నిర్వహణ, పలు ఇతర కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్

పురపాలక శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు,  మున్సిపల్ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు. రాష్ట్రంలో గత…

ఉప్పల్ కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డ విభేదాలు.. తన్నుకున్న కార్యకర్తలు

రేవంత్ రెడ్డి ఉప్పల్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. కార్పొరేటర్ రజిత పరమేశ్వర రెడ్డి వర్గీయులు కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి పోస్టర్‌ను…