అన్నారం బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. రైతు ప్రయోజనాలను…
ఛలో మేడిగడ్డ పర్యటనలో భాగంగా.. అన్నారంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ సమగ్ర స్వరూపాన్ని బీఆర్ఎస్ పార్టీ వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ముఖచిత్రాన్ని, ప్రాజెక్ట్…
రాజకీయాన్ని, వ్యవసాయన్ని ఒకే గాటన కట్టొద్దు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి హితవు పలికారు. మేడిగడ్డ పర్యటనలో సింగిరెడ్డి మీడియాతో మాట్లాడారు.…
పరకాలలో జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పరకాల ఘటనలో గాయపడిన…
తెలంగాణను ఎడారిగా మార్చే కాంగ్రెస్ కుట్రలు ఎండగట్టడానికే ఛలో మేడిగడ్డ పర్యటన నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.ఛలో మేడిగడ్డ నిర్వహించడానికి గల కారణాలను వివరించాడు…
మంత్రి ఉత్తమ్ కూమార్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేటీఆర్ మండిపడ్డారు. కేటీఆర్ మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల్లో మేడిగడ్డ ప్రమాదం మొదటిది కాదు… గతంలో అనేక ప్రాజెక్టులకు…
సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. గెలిచిన ప్రతిసారి మగవాడిని.. ఒడితే కాదు అంటావా..కొడంగల్లో ఓడిపోయినప్పుడు…
సోయాబీన్ మరియు శనగ పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు జైనథ్లో ధర్నా నిర్వహించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల మొండి…