mt_logo

రాజ్యాంగ వ్యతిరేక ఆర్డినెన్స్-కేసీఆర్

తెలంగాణ ప్రాంతమైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు కోసం సీమాంధ్రలో కలుపుతూ కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంపై వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్…

తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2 న

తెలంగాణ ప్రజలు అరవై దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. నవతెలంగాణ ఆవిర్భావ తేదీ జూన్ 2, 2014 గా కేంద్రప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. జూన్ రెండవ…

మన రాష్ట్రంలో మన సినిమా

తెలంగాణ ప్రకటన రాగానే అన్ని రకాల సమస్యలు ముందుకు తెస్తున్నారు సీమాంధ్ర నాయకులు.అందులో భాగంగా సినిమా పరిశ్రమ గురించి కూడా అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ విడిపోయినా…

ఏ పల్లెను తట్టినా జై తెలంగాణ నినాదాలే

తెలంగాణ ఉద్యమంలో ఆదివాసీల పాత్ర మరువలేనిదని, పోలవరంతో ఆదివాసీలు ఉనికి కోల్పోతారని, ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడంవల్ల వారి మనుగడ ప్రశ్నార్థకమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్…

జగన్ ను అడ్డుకుంటాం – ఖమ్మం జిల్లా టీ జేఏసీ

తెలంగాణను అడ్డుకోవడానికి అడుగడుగునా కుట్రలు పన్నిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ఖమ్మంలో అడుగుపెడితే ఊరుకోమని, అడ్డుకుని తీరుతామని ఖమ్మం తెలంగాణ జేఏసీ స్పష్టం చేసింది. తెలంగాణ ఉభయసభల్లో…

పొత్తా? విలీనమా? మరికొద్ది గంటల్లో తేలనుంది..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన టీఆర్ఎస్ పార్టీ రాజకీయ చదరంగంలో ఎత్తుల వ్యూహాలకు మరికొద్దిసేపట్లో పదును పెట్టనుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నో…

పోలవరం విషయంలో సుప్రీంకోర్టుకెళ్తాం – కేసీఆర్

భద్రాచలం డివిజన్ లోని పోలవరం ముంపుకు గురయ్యే ఏడు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రలో కలుపుతూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకు వెళ్తామని టీఆర్ఎస్…

రాజముద్ర పడింది..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై ఎంతో కీలకమైన రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు మార్చి 1 నుండి చట్టంగా మారింది.…

అన్నిట్లో తెలంగాణ రాజముద్ర

తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత అన్ని రంగాల్లో తెలంగాణ ముద్ర పడనుంది. ఇప్పటికే వాహనాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బదులుగా తెలంగాణ నంబర్ ప్లేట్లను ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది.…

తెలంగాణ ప్రజలు వనరులు కోల్పోవద్దు-ప్రొ. కోదండరాం

శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో జరిగిన తెలంగాణ విజయోత్సవ సభలో టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్  కోదండరాం పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రానికి వాటా…