నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల శాసనమండలికి టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. తొలి ప్రాధాన్య ఓట్లలో బీజేపీ అభ్యర్థి…
By: రేరాజ..! అవును నిజంగానే అద్భుతం మరి. చాలా ఏళ్ళ తర్వాత మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అర్థవంతంగా జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూడటం జరిగింది. నిజంగా ఇది రాబోయే…
ప్రతిపక్షాలు అనవసరంగా ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించవద్దని, లేనిపోని విమర్శలు చేయడం మంచిది కాదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శాసనసభలో మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఐదు…
గత ఆదివారం జరిగిన రెండు పట్టభద్రుల మండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి రామచందర్ రావు విజయం…
శాసనసభలో ఈరోజు ఆర్ధిక పద్దులపై జరుగుతున్న చర్చలో భాగంగా కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బదులిస్తూ, దళితులు, గిరిజనుల…
తెలుగుదేశం సభ్యులు బయట ధర్నాలు చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం ధర్నాలకు భయపడదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో ఈరోజు ఆర్ధిక పద్దులపై చర్చ జరుగుతున్నప్పుడు…
By: కట్టా శేఖర్రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ముందు చాలా పెద్ద బాధ్యత ఉంది. స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వంగా తెలంగాణ వచ్చిన ప్రయోజనం ఏమిటో తెలంగాణకు చూపించాలి. తెలంగాణపై…
కేంద్ర ప్రభుత్వం వద్ద ఎవరికీ కేటాయించకుండా ఉన్న 693 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి దక్కనుంది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ దాకా 222 మెగావాట్లు, అక్టోబర్ నుండి…
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలంలో 500 ఎకరాల్లో ఫారెస్ట్ కాలేజీ ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం అటవీ…
రాష్ట్రంలో ఆదివారం రెండు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ లో పాల్గొనేందుకు విద్యావంతులు భారీగా తరలివచ్చారు. ఆరు జిల్లాల్లో కలిపి 5,77,454…