mt_logo

ద్రోహ చరిత్ర

తెలంగాణకు రాజకీయ అస్తిత్వం లేకుండా చేయడానికే టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా ఆలోచించారు. అది సాధ్యం కాకపోగా, తెలంగాణ ప్రజలు తమ సొంత పార్టీని…

NRIల బంధువులకు రైతు బంధు చెక్కులు

ఎన్ఆర్ఐ పట్టాదారులకు బదులుగా డిక్లరేషన్ ద్వారా వారి బంధువులు చెక్కులు తీసుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలకనిర్ణయానికి టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్…

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ క్యాపింగ్ పనులను పరిశీలించిన పశ్చిమ బెంగాల్ మున్సిపల్ శాఖ

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ క్యాపింగ్ పనులను పరిశీలించిన పశ్చిమ బెంగాల్ మున్సిపల్, పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సుబ్రతో గుప్తా. దేశంలోనే అతిపెద్ద డంపింగ్…

వానాకాలం వస్తే ఊసిళ్లు….ఎన్నికలొస్తేనే ఊళ్లళ్లకు కాంగ్రెసోళ్లు: హరీష్ రావు

సిద్దిపేట మండలం‌ ఎల్లుపల్లి గ్రామ సభకు మంత్రి హరీష్ రావు హజరయ్యారు. గ్రామస్థులంతా ఈ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలోని పలు…

టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పలు అంశాలపై వివిధ వర్గాల వినతిపత్రాలు

తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను ప్రభుత్వం పూర్తిగా ఆచరించి చూపిన నేపథ్యంలో వివిధ వర్గాలు ఇప్పుడు తమ సమస్యలను మ్యానిఫెస్టోలో చేరిస్తే వాటికి…

గోదావరి జలాల విజయ యాత్ర

గోదావరి జలాల విజయ యాత్ర పేరుతో నర్సంపేట నుండి ములుగు వరకు యాత్ర చేపట్టిన నర్సంపేట టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య…

24న ఎల్బీనగర్-అమీర్‌పేట మెట్రోరైలు మార్గం ప్రారంభం

ఈ నెల 24వతేదీ మధ్యాహ్నం 12.15 గంటల నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్బీనగర్- అమీర్‌పేట మెట్రోరైలు మార్గం అందుబాటులోకి రానుంది. బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్…

గుంట పొలం కూడా ఎండనివ్వం: మంత్రి పోచారం

రూ.11.24 కోట్లతో కోటగిరి మండలం కొడిచెర్ల గ్రామం వద్ద మంజీర నదిపై నిర్మించనున్న నూతన ఎత్తిపోతల పథకానికి, కోటగిరి మండల కేంద్రంలో రూ. 15.5 కోట్లతో నిర్మించనున్న…

అనైతిక పొత్తు చారిత్రక తప్పిదం

By చెన్ రెడ్డి అల్వాల్ రెడ్డి రాష్ట్రంలో తమ నాయకుడు ఎవరో చెప్పుకోలేని కాంగ్రెస్ పార్టీతో జతకడితే ఉన్న పరువుపోతుందే తప్పా ప్రయోజనం ఏ మాత్రం ఉండదనేది…

నిజాంసాగర్ కాలువలలో నీటి విడుదల, పొలాలకు సరఫరాను పర్యవేక్షించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం

స్వయంగా జీపు నడుపుతూ నిజాంసాగర్ కాలువలలో నీటి విడుదల, పొలాలకు సరఫరాను పర్యవేక్షించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి. నిజాంసాగర్ ప్రధాన…