mt_logo

త్వరలోనే జీవో 111 ఎత్తేస్త- సీఎం కేసీఆర్

ఏప్రిల్ 11న జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రజలంతా ఏకపక్షంగా ఓట్లేసి టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు విజ్ఞప్తి…

అన్నీ తానై నడిపించిన కేటీఆర్..

లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా మల్కాజిగిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన రోడ్ షోలకు ప్రజలనుండి భారీ…

కాంగ్రెస్, బీజేపీల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పథకాలే!!

ఎల్బీ నగర్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ లో మన హైదరాబాద్.. మనందరి హైదరాబాద్ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రి…

దేశంలో తొలిసారి కంక్లూజివ్ టైటిల్ చట్టం!!

కొందరు కబ్జాదారులు, స్వార్ధపరుల కారణంగా రైతులు భూమిని కోల్పోతున్న విషయం తెలిసిందే. చట్టాల్లోని లొసుగులను ఆసరాగా తీసుకుని కొందరు రైతుల భూములను కబ్జా చేస్తున్నారు. ఎంతోమంది రైతులు…

కాడి ఎత్తేసిన ప్రతిపక్షాలు. భారీ విజయం దిశగా టీఆర్ఎస్

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం గమనిస్తే ఫలితాలు ఏకపక్షంగా ఉండబోతున్నాయి అని పరిశీలకులు అంటున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస సభలతో రాష్ట్రం అంతా కలియ తిరుగుతుంటే, ఆయన…

ఎన్నారైలకు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ఎంతో సేవ చేశారు..

ఎంపీ అభ్యర్థి కవితను రికార్డు మెజారిటీతో గెలిపించాలని నిజామాబాద్ ప్రజలకు ఎన్నారైల విజ్ఞప్తి.. లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యూకే (టాక్) సంస్థ ప్రతినిధులు రానున్న పార్లమెంట్…

ఐదేళ్ళ కింద చాయ్ వాలా.. ఇప్పుడు చౌకీదార్..

ప్రధాని మోదీ ఐదేళ్ళ కింద చాయ్ వాలా.. ఇప్పుడు చౌకీదార్.. మోదీ వేషం మారింది కానీ దేశం మారలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్…

జక్రాన్‌పల్లికి ఎయిర్ పోర్ట్- కల్వకుంట్ల కవిత

జక్రాన్‌పల్లిలో నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

సంకీర్ణ సర్కార్ ఖాయం…

– లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలి. – ప్రధానిగా మోదీ అట్టర్ ఫ్లాప్.. దేశంలో…

ఈ వర్షాకాలంలోనే కాళేశ్వరం నీళ్ళు- కేసీఆర్

నర్సాపూర్ లో జరిగిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ బహిరంగసభకు ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోనే నంబర్…