mt_logo

విజయ డైరీ లక్ష్యం 1500 కోట్లు : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ విజయ డెయిరీ పాల ఉత్పత్తుల అమ్మకాల టర్నోవర్ 1500 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని…

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత డయాలసిస్ : మంత్రి హరీష్ రావు

కిడ్నీ వ్యాధి ఉన్న ఎయిడ్స్, హెపటైటిస్ రోగుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇకనుండి వీరికి ఉచిత డ‌యాల‌సిస్ సేవ‌లు అందించబోతున్నట్టు వైద్యారోగ్య…

గచ్చిబౌలిలో పురాతన మెట్ల బావి పునరుద్ధరణ.. ప్రశంసించిన మంత్రి కేటీఆర్

గ‌చ్చిబౌలిలో పురాతన కాలం నాటి మెట్ల బావిని పున‌రుద్ధ‌రించారు. అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ అర‌వింద్ కుమార్ బుధ‌వారం ఈ బావిని ప్రారంభించారు. మెట్ల బావి…

ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కవిత

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ నుంచి కల్వకుంట కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఇంటివద్ద మంత్రి వేముల…

బీజేపీ లీడర్లు గూండాల్లా వ్యవహరించారు : జీహెచ్ఎంసీపై దాడి ఘటనలో మంత్రి కేటీఆర్ ఫైర్

హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ కార్యాల‌యంపై బీజేపీ కార్పొరేట‌ర్ల దాడిని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఖండించారు. వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ…

ఏజెన్సీ ప్రైమరీ స్కూళ్లలోనూ ఇంగ్లిష్ మీడియం : మంత్రి సత్యవతి రాథోడ్

రాష్ట్రంలోని అన్ని ఏజెన్సీ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధన ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 326…

ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రితో భేటీ కానున్న మంత్రి కేటీఆర్ బృందం

ధాన్యం కొనుగోలుపై స్పష్టత కోసం మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి పయనమైంది. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో ప్రత్యేక…

రైళ్లలో సీనియర్ సిటిజన్స్ రాయితీలు కొనసాగించాలి : మంత్రి కేటీఆర్

కరోనా పేరుతో రైల్వేశాఖ వృద్దులకు ఇచ్చే రాయితీలను రద్దు చేయగా..దీనిపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ సిటిజన్స్ ను…

దేశభక్తిపై సర్టిఫికేట్ ఇవ్వడానికి ఈ మూర్ఖులు ఎవరు ? : బీజేపీ నాయకులపై ఫైర్ అయిన మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్. రైతులకు సహాయం చేస్తే దేశద్రోహులు ఎలా అవుతారంటూ…

రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు అవార్డులే నిదర్శనం : మంత్రి కేటీఆర్

పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా తెలంగాణను అభివృద్ధి దిశగా నడిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ…