ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూర్ మండల పరిధిలో ప్రఖ్యాత క్రిభ్కో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఇథనాల్ పరిశ్రమ సన్నద్ధతకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్…
తెలంగాణ ప్రభుత్వ విజయకిరీటంలో వ్యవసాయ పథకాలు వజ్రాల్లాంటివని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సోమవారం అన్ని జిల్లాల డీఏఓలు, వ్యవసాయ శాఖ…
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని ప్రతి గ్రామంలో అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం వలన గ్రామీణాభివృద్ధిలో కొత్త శకం ఆరంభమైందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్…
జాగరణ దీక్షకు పూనుకొని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన కరోనా నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ను పోలీసులు ఆదివారం…
రాష్ట్రంలో 15-18 ఏళ్ల పిల్లలకు తల్లిదండ్రులంతా కరోనా వ్యాక్సిన్ వేయించాలని కోరారు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్ బంజారాహిల్స్ పీహెచ్సీలో 15-18 ఏళ్ల…
తెలంగాణకు మరో బుల్లెట్ ట్రైన్ రాబోతోంది. ఇప్పటికే ముంబై-పూణే-హైదరాబాద్ కారిడార్లో బుల్లెట్ రైలు మార్గం నిర్మాణ పనులకు సిద్దమవబోతుండగా… ఇపుడు తాజాగా బెంగుళూర్ నుండి హైదరాబాద్ వరకు…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం ద్వారా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్లు జమచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల…
ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్ పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణలోనేకాదు…