ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ గెలువడంలో నాకు వెన్నంటి నిలిచిన అందరికీ కృతజ్ఞతలని తెలిపింది తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్. ముఖ్యంగా తనకి అనుక్షణం మద్దతుగా నిలిచిన…
ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ పసిడి పథకాన్ని గెలుచుకుంది. ఈ మెగా చాంపియన్షిప్లో అద్భుతంగా ఆడిన నిఖత్ ఫైనల్లో గోల్డ్…
ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. లండన్ లో పర్యటనలో ఉన్న కేటీఆర్..…
తెలంగాణకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా యూకేలో పర్యటిస్తున్నరాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పర్యటన తొలిరోజులో భాగంగా యునైటెడ్ కింగ్ డం ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు…
బీజేపీ నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెరమెట్ల మొగులయ్య కన్నీటి పర్యంతం అయ్యారు. బీజేపీ నాయకులు రాజకీయంగా తనను వాడుకోవడంపై మొగులయ్య మండిపడ్డారు.…
లండన్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్… యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్ బుధవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. డెలాయిట్, హెచ్ఎస్బీసీ,…
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇంగ్లండ్ పర్యటన తొలిరోజు విజయవంతం అయింది. అంతర్జాతీయ ఫార్మా సంస్థ ‘సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్స్’ దేశంలో ఎకడాలేని అత్యాధునిక…
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణవేత్త, 110 ఏళ్ల వయసున్న సాలుమరద తిమ్మక బుధవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి…
రాష్ట్రంలో జూన్ 2 నుండి ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని, ఇందులో…
రాష్ట్రంలో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభించాలనుకున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను వాయిదా వేయాలని మంత్రులు, అధికారులు సీఎం కేసీఆర్ను…