ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. లండన్ లో పర్యటనలో ఉన్న కేటీఆర్.. యునైటెడ్ కింగ్డం-ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఎస్ఎంఎంటీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటో మొబైల్ ఇండస్ట్రీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమై.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. విదేశీ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందన్నారు. తెలంగాణలో సమగ్రమైన, ప్రగతిశీల ఈవీ పాలసీని ప్రారంభించామని కేటీఆర్ వివరించారు. ఇప్పటికే పలు ఈవీ కంపెనీలు తమ కార్యకలాపాలను తెలంగాణలో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయని కేటీఆర్ గుర్తు చేశారు.
- Ahead of Lok Sabha polls, Congress facing discontent from Telangana farmers
- BJP’s proposal for Godavari-Kaveri river linking project puts Telangana at risk
- C-PAC, which got TS assembly results right, predicts 8 seats for BRS in LS polls
- KCR’s efforts pay off; L&T to repair Medigadda barrage
- Telangana Congress to face formidable challenge in LS polls: Party’s internal survey
- కాంగ్రెస్కి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం: కేటీఆర్
- ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణించడం దురదృష్టకరం: హరీష్ రావు
- కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్
- సివిల్స్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలను అభినందించిన కేటీఆర్
- భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల బాలుడి మరణం ప్రభుత్వ హత్యే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలె వాళ్ళకి గడ్డపారలు అవుతాయి: హరీష్ రావు
- తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు తెగేదాకా కొట్లాడేది బీఆర్ఎస్సే: కేసీఆర్
- ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- గులాబీ జెండా పార్లమెంట్లో ఉంటేనే తెలంగాణకు శ్రీరామరక్ష: ఆదిలాబాద్లో కేటీఆర్
- ఏప్రిల్ 18న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బీ ఫాంలు.. త్వరలో కేసీఆర్ బస్సు యాత్ర