mt_logo

దేశానికి తెలంగాణ మార్గదర్శి : కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అభిప్రాయపడ్డారు. సకల వర్గాలతో కలిసి ముందుకు…

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే భూపతిరావు మృతికి సంతాపంగా శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. రెండు…

తెలంగాణ ఎఫ్‌టీసీసీఐ, థాయ్‌లాండ్‌ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం

తెలంగాణ, థాయ్‌లాండ్‌ మధ్య వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహంపై ఒప్పందం కుదిరింది. గురువారం బ్యాంకాక్‌లో తెలంగాణ ఎఫ్‌టీసీసీఐ, థాయ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధికారులు ఎంవోయూపై సంతకాలు చేశారు.…

దేశంలో రాక్షస పాలన అంతానికి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి : ముక్తకంఠంతో కోరిన టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ అధ్యక్షులు

హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. దేశంలో రాక్షస పాలన అంతం కావాలంటే…

ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొద్ది సేపటి క్రితం మొదలైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు చేసి తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్షం కారణంగా ఖైరతాబాద్…

కాళోజి సాహిత్యం తెలంగాణ యాసకు, భాషకు ప్రతీక : సీఎం కేసీఆర్

పద్మవిభూషణ్‌, ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహిత్యం.. తెలంగాణ యాసకు, భాషకు, భావుకతకు ప్రతీకగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ కొనియాడారు. శుక్రవారం కాళోజీ జయంతి సందర్భంగా సీఎం ఆయనను…

హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనానికి పూర్తయిన ఏర్పాట్లు

హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్ పై క్రేన్లను సిద్ధం చేసింది.…

దేశంలో ప్రముఖ ఆర్కీవ్స్‌లో తెలంగాణ స్టేట్ ఆర్కీవ్స్ ఒకటి : మంత్రి కేటీఆర్

భారత్, ఇరాన్ రెండు దేశాలకు సంస్కృతులు, నాగరికతలను ప్రభావితం చేసిన భాగస్వామ్య చరిత్ర ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించిన…

మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానున్న హైదరాబాద్

హైదరాబాద్‌ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. దేశంలో అతిపెద్ద రెస్టారెంట్‌ ఇండస్ట్రీ సదస్సును ‘ఎన్‌ఆర్‌ఏఐ హైదరాబాద్‌ చాప్టర్‌’ హైదరాబాద్‌ లో నిర్వహించనుంది. ఈ నెల 13న…

ఈనెల 17న ఆదివాసీ, బంజారా భవనాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ లో నూత‌నంగా నిర్మించిన ఆదివాసీ, బంజారా భ‌వ‌నాల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ నెల 17వ తేదీన ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ వెల్ల‌డించారు.…