తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి అభిప్రాయపడ్డారు. సకల వర్గాలతో కలిసి ముందుకు…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే భూపతిరావు మృతికి సంతాపంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. రెండు…
తెలంగాణ, థాయ్లాండ్ మధ్య వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహంపై ఒప్పందం కుదిరింది. గురువారం బ్యాంకాక్లో తెలంగాణ ఎఫ్టీసీసీఐ, థాయ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధికారులు ఎంవోయూపై సంతకాలు చేశారు.…
హైదరాబాద్ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. దేశంలో రాక్షస పాలన అంతం కావాలంటే…
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొద్ది సేపటి క్రితం మొదలైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు చేసి తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్షం కారణంగా ఖైరతాబాద్…
భారత్, ఇరాన్ రెండు దేశాలకు సంస్కృతులు, నాగరికతలను ప్రభావితం చేసిన భాగస్వామ్య చరిత్ర ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించిన…
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. దేశంలో అతిపెద్ద రెస్టారెంట్ ఇండస్ట్రీ సదస్సును ‘ఎన్ఆర్ఏఐ హైదరాబాద్ చాప్టర్’ హైదరాబాద్ లో నిర్వహించనుంది. ఈ నెల 13న…
హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17వ తేదీన ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు.…