విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహాయం చేయడానికి ముందుకొచ్చారు. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్…
వానకాలం ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 22 నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో మాదిరిగానే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. అలాగే పంట…
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం జీనోమ్వ్యాలీలో రూ.1,100 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులను ప్రారంభించారు. టీ-హబ్ తరహాలో ఏర్పాటుచేయనున్న ప్రతిష్ఠాత్మక బయోఫార్మా హబ్…
ఉప్పల్ రింగ్రోడ్డులో చేపడుతున్న స్కైవాక్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం మేర పనులు పూర్తికావచ్చాయి. ప్రస్తుతం మెట్లు, లిఫ్ట్ల పనులు కొనసాగుతున్నాయి. వరంగల్-ఉప్పల్, సికింద్రాబాద్-ఉప్పల్,…
హైదరాబాద్ లో వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకానికి నిధుల సమస్య లేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. తాజాగా రూ.505 కోట్లను రూపీటర్మ్ లోన్ రూపంలో ఈ…
బిల్కిస్ బానోస్ అత్యాచార నిందితులను కేంద్ర ప్రభుత్వమే విడుదల చేయించిందన్న వార్తలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇదొక షాకింగ్ విషయమన్న ఆయన.. బీజేపీ కుటిల రాజకీయాలపై…
గత ఆగస్టులో సీఎం కేసిఆర్ చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభమయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల…
హైదరాబాద్లో గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్ లెన్స్ సెంటర్ తన రెండవ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రోచే ఫార్మా సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ డేటా…
మోదీ కోవిద్ వాక్సిన్ కనుగొన్నారని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల అజ్ఞానాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు సోషల్ మీడియా వేదికగా…