ఇండియాలోనే అతిపెద్ద ఐస్క్రీం తయారీ యూనిట్కు తెలంగాణ నెలవయింది. సంగారెడ్డి జిల్లాలోని జహీరబాద్లో అరుణ్ ఐస్క్రీమ్స్, ఇబాకోగా ప్రసిద్ధి చెందిన హాట్సన్ ఐస్క్రీం కంపెనీ తయారీ ప్రక్రియను…
ప్రధాని మోదీ ఈ నెల 12న రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో… కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు మోదీ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించాయి. తాజాగా మోదీ నో ఎంట్రీ…
యూఎస్ టెక్నాలజీ కంపెనీ పీఐ స్క్వేర్ హైదరాబాద్లో గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించింది. ఫార్చూన్ 500 జాబితాలోని చాలా కంపెనీలకు తాము సేవలందిస్తున్నామని ఈ సందర్భంగా పీఐ…
మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. శాసనసభలోని తన చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో…
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులను ఏసీబీ కోర్ట్ కస్టడీకి అనుమతించగా, హైదరాబాద్ చంచల్గూడ జైలులో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి…
ప్రధానమంత్రి మోదీ రామగుండం పర్యటనను అడ్డుకుని తీరుతామని జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ నాయకులు స్పష్టం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రపన్నుతున్న మోదీ…
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలకు అడుగడుగునా మోకాలడ్డుతున్న గవర్నర్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోరుబాట పడుతున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్పై తిరుగుబాటుకు…
యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్గూడకు చెందిన హారికకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. ఎంబీబీఎస్ సీటు…