mt_logo

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త… రాష్ట్రంలో మరో 119 బీసీ గురుకుల కళాశాలలు 

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు మరో శుభవార్త తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం మరిన్ని గురుకుల జూనియర్ కాలేజీలో అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రంలో ఉన్న…

ఈనెల 24న శిల్పాలే అవుట్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్  

గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ మీదుగా నిర్మితమైన శిల్పా లే అవుట్‌ పై వంతెనను ఈ నెల 24న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేత…

డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ పాలమూరు పర్యటన 

డిసెంబర్ 4న సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. అదే రోజు పట్టణంలోని లోని ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం…

రాష్ట్రవ్యాప్తంగా 2 వేల పల్లె దవాఖానలు : మంత్రి హరీష్ రావు 

హైదరాబాద్‌లోని బస్తీదవాఖానల మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా 2 వేల పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. వీటిని ఈ నెలలోనే ప్రారంభిస్తామని…

కేటీఆర్ కృషి వల్లే రాష్ట్రానికి 1500 కంపెనీలు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి వల్లే ఏడు లక్షల మంది కార్పొరేట్ సెక్టార్ లో ఉద్యోగాలు చేస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ…

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ మరో రికార్డ్… లబ్ధిదారులు 11 లక్షలు, 10 వేల కోట్ల సాయం

 తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్‌ పథకం మరో రికార్డును సృష్టించింది. ఆడపిల్ల వివాహ భారం తల్లిదండ్రులపై పడకుండా…

అభివృద్ధిలో దూసుకుపోతున్న కేటీఆర్ దత్తత నియోజకవర్గం కొడంగల్

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ దత్తత తీసుకున్న వికారాబాద్ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. నియోజకవర్గ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో…

రాష్ట్రంలో మరోవిడత ‘కంటివెలుగు’ కార్యక్రమం : సీఎం కేసీఆర్ 

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ నుంచి మరో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. గతంలో చేపట్టిన ఈ…

కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది : మంత్రి కేటీఆర్ 

మాదాపూర్‌ ఐటీసీ కోహెనూర్‌లో ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘వెజ్ ఆయిల్, ఆయిల్‌ సీడ్ రంగంపై గ్లోబల్ రౌండ్‌ టేబుల్ –…

ఓబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి : ప్రధానిని కోరిన మంత్రి కేటీఆర్ 

ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ డిమాండ్ చేశారు. మంత్రిత్వ శాఖ ఏర్పాటు…