రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోలీస్ ఈవెంట్స్ లో గర్భిణీలకు వెసులుబాటు కల్పించారు అధికారులు. రాష్ట్రంలో ఈనెల 8 నుండి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరుగుతుండగా……
కేరళలోని కన్నూరులో జరుగనున్న ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం అందింది. ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధుల ఆహ్వానం మేరకు వచ్చేనెల 2, 3…
హైదరాబాద్ లో పార్కింగ్ వసతులు మెరుగుపరిచే ప్రణాళికలో భాగంగా నాంపల్లిలో ఆటోమేటెడ్ మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ రూపుదిద్దుకుంటున్నది. సుమారు అర ఎకరం స్థలంలో 15 అంతస్తుల్లో…
దేశంలో సింగిల్ యూజ్ ఫిల్టర్ డయాలసిస్ సిస్టమ్ను ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.…
పాదచారులకు అనుకూలమైన నగరంగా హైదరాబాద్ రూపు దిద్దుకుంటోంది. నగరంలో ప్రపంచస్థాయి పరిశ్రమలు నెలకొల్పడం, ఇతర ప్రాంతాల నుంచి ప్రతి యేటా లక్షలాది మంది ఇకడే స్థిర నివాసం…
తెలంగాణకు చెందిన కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్(కేఆర్ఏఎస్) సంస్థ.. భారతీయ రక్షణ దళాలకు మిస్సైళ్లను అందచేస్తున్నది. సుమారు వంద మిస్సైల్ కిట్స్ను ఇండియన్ ఆర్మీకి కళ్యాణి సంస్థ…
బోష్ కంపెనీ స్మార్ట్ క్యాంపస్ను హైదరాబాద్లో ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పరిశ్రమలకు మౌళిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ నగరం ముందు వరుసలో ఉంటుందని కేటీఆర్ అన్నారు.…