తెలంగాణకు మరో బుల్లెట్ ట్రైన్ రాబోతోంది. ఇప్పటికే ముంబై-పూణే-హైదరాబాద్ కారిడార్లో బుల్లెట్ రైలు మార్గం నిర్మాణ పనులకు సిద్దమవబోతుండగా… ఇపుడు తాజాగా బెంగుళూర్ నుండి హైదరాబాద్ వరకు…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం ద్వారా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్లు జమచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల…
ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్ పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణలోనేకాదు…
ఇప్పటికే దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ, బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రాల్లోనూ మొదటి స్థానంలో నిలిచి, ఔత్సాహిక అభివృద్ధి మోడల్ గా ఉంది. కేంద్ర…
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మేడారం జాతర ఏర్పాట్లను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్…
రాష్ట్రంలో రోజురోజుకూ కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో… వీటి నియంత్రణలో భాగంగా జనవరి 2వ తేదీ వరకు అన్ని ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధిస్తున్నట్టు డీజీపీ…
చేనేతపై వస్త్ర పరిశ్రమపై పెంచిన జీఎస్టీని తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా.. ఆ విఙ్ఞాపణను కేంద్రం ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు రాష్ట్ర చేనేత జౌళి శాఖ…