mt_logo

తెలంగాణకు మరో బుల్లెట్ ట్రైన్… బెంగుళూర్-హైదరాబాద్

తెలంగాణకు మరో బుల్లెట్ ట్రైన్ రాబోతోంది. ఇప్పటికే ముంబై-పూణే-హైదరాబాద్ కారిడార్లో బుల్లెట్ రైలు మార్గం నిర్మాణ పనులకు సిద్దమవబోతుండగా… ఇపుడు తాజాగా బెంగుళూర్ నుండి హైదరాబాద్ వరకు…

కేటీఆర్ పిలుపు మేరకు ఊరూరా ఎడ్లబండ్ల ర్యాలీ సంబురాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం ద్వారా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్లు జమచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల…

ఆదిలాబాద్ సీసీఐ రీఓపెన్ చెయ్యండి : కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) యూనిట్‌ పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణలోనేకాదు…

బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రాలలో తెలంగాణకు మొదటి స్థానం

ఇప్పటికే దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ, బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రాల్లోనూ మొదటి స్థానంలో నిలిచి, ఔత్సాహిక అభివృద్ధి మోడల్ గా ఉంది. కేంద్ర…

ఐటీ నగరాల జాబితాలోకి నల్గొండ : మంత్రి కేటీఆర్

ఐటీ సంస్థలను ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ…

మేడారం జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మేడారం జాతర ఏర్పాట్లను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్…

జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగసభలు రద్దు : డీజీపీ మహేందర్ రెడ్డి

రాష్ట్రంలో రోజురోజుకూ కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో… వీటి నియంత్రణలో భాగంగా జనవరి 2వ తేదీ వరకు అన్ని ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధిస్తున్నట్టు డీజీపీ…

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతలకు సీఎం కేసీఆర్ అభినందనలు

ప్రముఖ కవి, శాసన మండలి సభ్యుడు గోరెటి వెంకన్నకు ప్రతిష్టాత్మక ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 2021’ దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం…

‘గుజరాతీలనైనా పట్టించుకోండి…’ పీయూష్ గోయల్ మీద సెటైర్ వేసిన మంత్రి కేటీఆర్

చేనేతపై వస్త్ర పరిశ్రమపై పెంచిన జీఎస్టీని తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా.. ఆ విఙ్ఞాపణను కేంద్రం ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు రాష్ట్ర చేనేత జౌళి శాఖ…

తెలంగాణలో 500 కోట్ల పెట్టుబడితో అమూల్ డెయిరీ ప్లాంట్.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్

తెలంగాణలో మరో శ్వేత విప్లవం మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పాడి పరిశ్రమ ప్రోత్సాహకాల వల్ల దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్ 500 కోట్ల పెట్టుబడితో…