mt_logo

సామాన్య ప్రజల కోసమే సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారు : మంత్రి కేటీఆర్

ప్రజల కనీస అవసరాలు తీర్చడానికే సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జలమండలి చేపట్టిన…

మహిళల సఖీ కేంద్ర శాశ్వత భవనాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్

మహిళల అన్ని సమస్యల పరిష్కారం కోసం ఒన్ స్టాప్ సెంటర్ గా పని చేస్తున్న సఖీ కేంద్ర శాశ్వత భవనాన్ని నేడు ములుగు జిల్లాలో రాష్ట్ర గిరిజన,…

ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

నేడు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ లోని మణికొండ అల్కాపూర్…

ఫీవర్ సర్వేను స్వాగతిస్తున్న జనం… స్వయంగా పాల్గొన్న మంత్రి హరీష్ రావు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫీవర్ సర్వే వారం రోజుల్లో పూర్తిచేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. ఇంటింటికీ ఆరోగ్యం పేరుతో శుక్రవారం నాడు…

వికలాంగులకు 70 లక్షల విలువైన స్కూటీలు, ట్రై సైకిళ్ళు పంపిణీ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలో వికలాంగులకు 70 లక్షల విలువైన ట్రై సైకిల్, ల్యాప్ టాప్ లు, స్కూటీలను, సహాయ…

రీజనల్ రింగ్‌రోడ్డుకు ఫైనల్ అలైన్‌మెంట్ సిద్ధం

రీజనల్ రింగ్‌రోడ్డుకు సంబంధించిన ఫైనల్ అలైన్‌మెంట్ ఖరారు అయ్యింది. ఇది పూర్తయ్యే వరకు ఈ అలైన్‌మెంట్‌లో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని అధికారులు తేల్చిచెప్పారు. ఎవరూ కూడా…

దమ్ముంటే మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయించండి : బండి సంజయ్ కి సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కేంద్రం ప్రవేశపెట్టిన ఏడు బడ్జెట్లలో తెలంగాణ నేతన్నలను కేంద్రం పట్టించుకున్నది ఏమీలేదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్…

వచ్చే బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించండి : నిర్మలా సీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ

రాష్ట్రంలో చేపట్టిన మరియు చేపట్టబోయే పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రానున్న బడ్జెట్‌లో…

ఇంటింటి ఫీవర్ సర్వే : మంత్రి హరీష్ రావు

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు…

హరితహారం క్రెడిట్ అంతా కేసీఆర్ కే : ప్రపంచ పర్యావరణవేత్తకు తెలిపిన మంత్రి కేటీఆర్

దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో అటవీ విస్తీర్ణం వృద్ధిలో హైదరాబాద్ మొదటిస్థానంలో నిలవడం గొప్ప విషయమని అభినందించారు ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త ఏరిక్ సోలీహిమ్. ఈ విషయంలో హైద‌రాబాద్…